సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరో లకు సంబంధించి వారి కొడుకులు కూతుర్లు మాత్రమే మళ్లీ సినిమాల్లోకి ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ టాప్ హీరోయిన్లు వారి కొడుకులు కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ టాప్ హీరోయిన్ తల్లులు ఎవరు.. వీరి తనయులు …

మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఒడిశాలోని బాలేశ్వర్‌ రైల్వే దుర్ఘటన లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు ఏదన్న కుట్ర కారణంగా ఉందా అన్న విషయంపై సిబిఐ చేసిన దర్యాప్తులో ముగ్గురు ఇండియన్ రైల్వే ఉద్యోగులు …

ఈతరం వారికి తెలియకపోయినా ఇంతకు ముందు తరం వారికి మధుబాల సుపరిచితురాలు. ఒకానొక సమయంలో అటు తమిళ్ ఇటు తెలుగు మరియు హిందీ ఇండస్ట్రీలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలు చేసిన నటి మధుబాల. ఒక దశకం పాటు …

నయనతార మరియు విగ్నేష్ దంపతులు ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. విగ్నేష్ కుటుంబం యొక్క ఉమ్మడి ఆ విషయంలో ఈ జంటపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. విగ్నేష్ శివన్ తండ్రి శివ కొళుదు వాళ్లు 9మంది అన్నదమ్ములు. వీరు తిరుచ్చి …

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా తమిళ్ సినిమా అయిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే …

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలు ఆడియెన్స్ ముందుకు వచ్చి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు అవుతున్నాయి. కానీ అదే టైమ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ …

శ్రీకాంత్ హీరోగా నటించిన కన్యాదానం సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకాంత్ తన భార్య రచనను ఆమె లవర్ ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. అచ్చం అలాంటి కథ నిజ జీవితంలో రిపీట్ అయ్యింది. ఒక యువకుడు  ఒక అమ్మాయిని వివాహం …

‘బాహుబలి ’ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ‘ప్రభాస్’ రీసెంట్ గా ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తొలి వారం భారీ కలెక్షన్స్ సాధించింది. కానీ మూవీ పై వచ్చిన విమర్శలు, వివాదాలు …

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ కు ముందు నుండే వివాదాలకు, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. టీజర్ తో మొదలైన విమర్శలు మూవీ రిలీజ్ అయిన తరువాత …

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే రాకేశ్‌ మాస్టర్‌ చనిపోయిన అనంతరం కూడా ఆయన పేరుతో ఇంకా వివాదాలు జరుగుతున్నాయి. రాకేష్‌ మాస్టర్‌ మూడవ భార్య లక్ష్మి మీద తాజాగా కొంతమంది దాడి చేశారు. హైదరాబాద్‌ …