సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం గురించిన ప్రచారాలు తరచు సోషల్ మీడియాలో వైరల్ …

భారత క్రికెటర్, ఐపీఎల్ లెజెండ్ అయిన అంబటి రాయుడు రీసెంట్ గా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తరువాత అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్‌ జట్టులో తనను సెలెక్ట్ చేయకపోవడం గురించి వెల్లడించారు. …

అర్జునుడికి చెట్టు, కొమ్మ, పక్షి కాదు… దాని కన్నులోని కనుగ్రుడ్డు మాత్రమే కనిపించిందట! కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేఎల్ఆర్ ఇప్పుడు అదే సూత్రం పాటిస్తున్నారు! కిచ్చన్నగారి లక్ష్మారె్డ్డిగా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన  డైనమిక్ లీడర్… హై …

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘రంగస్థలం’. వై.రవి శంకర్, వై.నవీన్, సి.వి.మోహన్ లు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న 2018లో రిలీజ్ అయ్యింది. ఈ మార్చి 30కి ఈ సినిమా …

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జస్ట్ యావరేట్ టాక్ వస్తేనే ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ మూవీ బ్లాక్ బాస్టర్ అయితే ఇక వసూళ్ళు ఊచకోతే అని చెప్పవచ్చు. మహేశ్‌కు మిలియన్ల …

గత కొన్నేళ్లుగా బుల్లితెర పై మనీ గెలుచుకునే అవకాశం ఉన్న గేమ్ షోల సందడి ఎక్కువైందని చెప్పవచ్చు. ఈ షోలలో పాల్గొనడం ద్వారా సామాన్య ప్రజలు కూడా డబ్బును గెలుచుకోవచ్చు. ఇది ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవి షోతో ప్రారంభమైంది. …

తమ అభిమాన హీరోల అంటే ఫ్యాన్స్ కు ప్రాణం. వారి పై ఎంతో ప్రేమను చూపిస్తారు. హీరోల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కోసారి అభిమానుల ప్రేమ హద్దులు కూడా దాటుతుంది. తమ ఫేవరెట్ హీరో పై ఉన్న అభిమానంతో …

ప్రభాస్ ఇప్పుడో పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి తర్వాత ఆయన సినిమా ఎప్పుడో తెలుగు తెర దాటిపోయింది. కాగా వరుసగా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన ప్రభాస్ సినిమాల కోసం ఫాన్స్ వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. …

Prabhas Salaar Movie Dialogues: ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం …

ప్రభాస్, కృతి సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. ఈ సినిమా రిలీజ్ …