మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. మొదట ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత బాగా ఫేమస్ అయ్యిపోయి అద్భుతమైన ఫాలోయింగ్ ని పొందారు చిరంజీవి. ప్రస్తుతం ఆచార్య సినిమా తో బిజీ అయిపోయారు. చిరంజీవి ఆచార్య …

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు నిజజీవితంలో ప్రేమించుకుని, తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాగే సంగీత రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులు కూడా, అదే రంగానికి చెందిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో …

భారతీయ సంస్కృతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆచారాలు. భారతీయులందరూ ఎన్నో ఆచారాలను పాటిస్తారు. కానీ అలా పాటించే ఆచారాలలో కొన్నిటికి మాత్రమే మనం ఎందుకు పాటిస్తున్నామో అనే కారణం తెలుసు. మనిషి చనిపోయిన తర్వాత చేసే అంత్యక్రియల్లో ఎన్నో ఆచారాలు …

మనిషి మాట తర్వాత అంతగా విలువ ఇచ్చేది ప్రామిసరీ నోటు కే. ఒకసారి మనిషి ఇచ్చే మాట కంటే కూడా ఎక్కువ విలువ దానికే ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద ఒప్పందాలు ఏమైనా చేసుకునేది ఉంటే ప్రామిసరీ నోటు తప్పనిసరిగా వాడతారు. …

సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు. అయితే, కొంత మంది …

పూర్వం పెళ్లిళ్లు అంటే ఎంతో సాంప్రదాయంగా జరిగేవి. ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం జరుపుతూ ఉండేవారు. కానీ నేటి కాలంలో టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వలన మరియు కొత్తదనం మీద ఆసక్తి ఎక్కువ అవ్వడం వల్ల రకరకాలుగా పెళ్లిళ్లు జరుపుతున్నారు. పైగా …

టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నా.. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అన్న విషయం అందరికి తెలుసు. వరుస ఫ్లాపులు వెంటాడినా.. పవన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేదే లేదు. అలాంటి పవర్ స్టార్ …

ఉదయం 6:00 అయ్యింది. రాత్రి ఏమైందో ఏమో బాగా అలసట గా అనిపించి, గుండెల్లో కొంచెం నొప్పి అనిపించింది. తట్టుకోలేక అక్కడే పడిపోయాను. తర్వాత నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు పడుకోబెట్టారు ఏమి గుర్తు లేదు. అబ్బా! తల పగిలిపోతుంది వెంటనే …

దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, …

రామానుజాచార్యులకి హైదరాబాద్ శివార్లలో ముచ్చింతల గ్రామంలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయం దగ్గరలో ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారత దేశంలో రెండవ పొడవైన విగ్రహం కావడం విశేషం. అంతే కాకుండా ప్రపంచంలో 26వ పొడవైన విగ్రహం. శ్రీ వైష్ణవ పీఠాధిపతి అయిన …