Ads
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినప్పటి నుండి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి తరచుగా ఏదో ఒక వార్త చర్చల్లో నిలుస్తునే ఉంది. రాళ్ల దాడులు, వరుసగా ప్రమాదాలు, వందే భారత్ ట్రైన్ లో నీళ్లు కారడం లాంటి అనేక సంఘటనలు వింటూనే ఉన్నాం.
Video Advertisement
తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు ఈ ఘటన పై దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 


End of Article
