242
				
				
                
					                
				            
        Ads
నటుడు పృథ్వి రాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చేరారు. గత 10 రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఆయన బాధ పడుతున్నారంట. కోవిడ్ నెగిటివ్ వచ్చినపటికి 15 రోజులు ఐసోలాషన్ లో ఉండమని డాక్టర్ సలహామేరకు హాస్పిటల్ లో చేరానని ఆయన సెల్ఫీ వీడియో లో తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోరుకుంటున్నా అని పృథ్వి రాజ్ అన్నారు.
Video Advertisement
End of Article
