రవితేజ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ హీరో…రవితేజకి ఏమవుతాడో తెలుసా.?

రవితేజ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ హీరో…రవితేజకి ఏమవుతాడో తెలుసా.?

by Anudeep

Ads

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో తండ్రు లు తాత లు తర్వాత వారి వారసులు రావడం సర్వత్రా సామాన్యమైపోయింది. ఈ క్రమంలో వారసులుగా వచ్చిన అందరిలో కేవలం కొంతమంది మాత్రమే నిలదొక్కుకోవడం మరి కొంతమంది తమని తాము నిరూపించుకోలేక వెనక్కి వెళ్లిన వైనం కూడా సహజమే.

Video Advertisement

మెగా ఫ్యామిలీ ,దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ మరియు అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే ఫ్యామిలీ బ్రాండ్ లు. ఇలా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మొత్తం వారసత్వం జోరు కొనసాగుతోంది.

ఈ క్రమంలో మాస్ మహారాజు అయిన రవితేజ తన వారసుడిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరంగేట్రం చేయించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే వస్తున్నది రవితేజ కొడుకు కాదు, రవితేజ కొడుకు ఇంకా చిన్నవాడు కావడంతో అతను సినీ రంగ ప్రవేశం చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుంది .ఈ లోపు రవితేజ మేనల్లుడు అయిన మాధవ్ భూపతి రాజు రవితేజ కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.


మేన మామ ఆశీర్వాదంతో తెలుగు సినీ తెర మీదకి రాబోతున్న మాధవ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ప్రముఖ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా లుదీర్ బైరెడ్డి దర్శకత్వ బాధ్యత చేపట్టారు . ” ఏయ్ పిల్లా” అనే సినిమా ద్వారా మాధవ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు. ఆసక్తికరంగా ఉన్న ఈ చిత్ర పోస్టర్ రిలీజ్ అయిన కొద్ది సమయానికి ఎంతో ఆదరణ సంపాదించుకుంది. లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ లో అధ్యంతం సాగనున్న ఈ సినిమా పై తమకు ఎంతో హోప్ ఉందని


End of Article

You may also like