Bandi Sanjay: బండి సంజయ్ పాద యాత్ర ని ఎందుకు వాయిదా వేసుకున్నారంటే ..!

Bandi Sanjay: బండి సంజయ్ పాద యాత్ర ని ఎందుకు వాయిదా వేసుకున్నారంటే ..!

by Sunku Sravan

Ads

బండి సంజయ్ పాద యాత్ర ని ఎందుకు వాయిదా వేసుకున్నారంటే ..! ‘పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులలని ప్రవేశ పెడుతున్న దృష్ట్యా విప్ జారీ చేసారని అందుకు గాను తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 6 నుంచి హైదరాబాద్ లోని భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి నుంచి పాదయాత్ర ని చేయాలన్నా దాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి ఈ సందర్బంగా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో ఈ విషయాన్ని తెలిపారు.

Video Advertisement

ఇవి కూడా చదవండి: CM JAGAN: జగన్ అక్రమ ఆస్తుల కేసు మరోసారి వాయిదా వేసిన కోర్ట్

bandi sanjay padayatra

bandi sanjay padayatra

కేంద్ర కాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటి సారి కిషన్ రెడ్డి రాష్ట్ర పర్యటన ఉందని ఈ నెల 16 నుంచి రాష్ట్రం లో జరగనున్న యాత్ర చేయబోతున్నామని తెలిపారు. కేంద్ర కాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటి సారి కిషన్ రెడ్డి రాష్ట్ర పర్యటన ఉందని ఈ నెల 16 నుంచి రాష్ట్రం లో జరగనున్న యాత్ర చేయబోతున్నామని తెలిపారు. సూర్య పేట కోదాడ లో కిషన్ రెడ్డి కి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: BANDI SANJAY: తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రుల పైన ఫెయిర్ అయిన బీజేపీ నేతలు !


End of Article

You may also like