పశ్చిమ భారతాన్ని ఢీ కొట్టిన అతి తీవ్ర తుఫాన్ ‘తౌక్టే’

పశ్చిమ భారతాన్ని ఢీ కొట్టిన అతి తీవ్ర తుఫాన్ ‘తౌక్టే’

by Anudeep

Ads

‘తౌక్టే’ తుఫాను ని అతి తీవ్రతుఫానుగా పేర్కొంది భారత వాతావరణ శాఖ (IMD ). గంటకు 114 కిలోమీటర్ల వేగంతో ఈ గాలి తుఫానుతో ముంబై నగరాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.తుఫాను దాటికి ఫైనాన్సియల్ హబ్ ముంబై లోని కార్యకలాపాలు మొత్తం దెబ్బతిన్నాయి. దీనికితోడు నగరంలో చాల చోట్ల వరద ప్రవాహం వచ్చింది.

Video Advertisement

also Check : ఆయుర్వేదం లో మందులు కరోనా రాకుండా ఎలా నివారిస్తాయో చూడండి..!

tauktae-thoofan

tauktae-thoofan

తుఫాను దెబ్బకి మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది.గాలి దాటికి చెట్లు నేలకూలాయి.భావాలను కూడా పాక్షికంగా దెబ్బ తిన్నాయి. తుఫాను ప్రభావం గత రాత్రి సుమారు 8 30 నిమిషాల నుండి చూపిస్తూ వస్తుంది.అని IMD పేర్కొన్నది.సోమవారం ఇది బలహీన పడే అవకాశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి తీవ్ర తుఫాను నుంచి తుఫాను గా మారే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.

also read : భయపడిన వాళ్ళకే ఎక్కువ వస్తోందట.. అందుకే ఈ అక్క మాస్క్ పెట్టుకోలేదట.. ఇలా ఉన్నారు ఏంటో..?


End of Article

You may also like