భక్తులకోసం సరికొత్త శ్రీవారి ప్రసాదం..ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

భక్తులకోసం సరికొత్త శ్రీవారి ప్రసాదం..ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

by Anudeep

Ads

తిరుమల తిరుపతి దేవస్థానం పేరు తలచుకోగానే భక్తులు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతారు గోవిందనామాలు వినిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎంతోమందికి ప్రీతికరమైనది శ్రీవారి ప్రసాదం. శ్రీవారి ప్రసాదం అనగానే సాధారణంగా కొత్త వచ్చేది తిరుపతి లడ్డు త్రీ వారికి ఎన్నో రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించిన ఇప్పటికీ తిరుపతి లడ్డూకు నా ప్రత్యేకత విశిష్టమైనది. అలాంటి శ్రీవారి ప్రసాదాలు లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకోసం మరొక ప్రసాదాన్ని చేరుతున్నారు. ఆగండాగండి ప్రసాదం అనగానే లడ్డూలాగా ఏదో తినుబండారం అనుకుని నోట్లో లోట్టలు వేసుకునేరు ఎందుకంటే ఈ సారి శ్రీవారి ప్రసాదంగా భక్తులు ఇవ్వబోయేది తినే వస్తువు కాదు చిల్లర డబ్బులు.

Video Advertisement

ఎన్నో సంవత్సరాల నుండి శ్రీవారి హుండీలో భక్తులు కానుకల రూపంలో శ్రీవారికి చిల్లర డబ్బులు సమర్పిస్తూనే ఉన్నారు ఆ చిల్లర డబ్బులు అన్నీ తిరుపతి దేవస్థానం వారు బ్యాంకులలో డిపాజిట్ చేస్తూ ఉంటారు అయితే బ్యాంకులకు ప్రస్తుతం ఆ చిల్లర డబ్బులు అన్నింటిని తీసుకోవడం భారంగా మారింది అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎవరైనా దేవస్థానం యొక్క వసతి గదులలో బస చేసినట్లు అయితే వాళ్లకు తిరిగి ఇవ్వాల్సిన సొమ్ము మొత్తాన్ని శ్రీవారి ధన ప్రసాదం పేరుతో చిల్లర రూపంలో అందించనున్నారు.


End of Article

You may also like