హీరోయిన్ షీలా కు ఏమైంది..? సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదో తెలిస్తే కన్నీళ్లే..!

హీరోయిన్ షీలా కు ఏమైంది..? సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదో తెలిస్తే కన్నీళ్లే..!

by Anudeep

Ads

అల్లుఅర్జున్ సినిమా ” పరుగు” గుర్తుండే ఉంటుంది. అందులో హీరోయిన్ షీలా గుర్తుందా..? అమాయకమైన ఫేస్ తో హీరోని మాత్రమే కాదు ప్రేక్షకులని కూడా కట్టిపడేసింది. ఆ సినిమా ఆమెకు మంచి అవకాశాలనే తెచ్చిపెట్టింది.

Video Advertisement

ఆ తరువాత కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో అదుర్స్, రామ్ తో మస్కా, వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు.

sheela

చివరిగా బాలకృష్ణ “పరమ వీర చక్ర” లో నటించింది. ఆ తరువాత తెరపైనే కనిపించలేదు. షీలా ఏమైందన్న విషయమై వార్తలు వస్తున్నాయి. ఆమెకు కాన్సర్ సోకిందట. ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా షీలా ఇంకా కాన్సర్ నుంచి కోలుకోలేదట. అయినా.. తాను ఎవరి సాయం తీసుకోవడానికి ఇష్టపడడం లేదట. సొంతంగా ఓ సూపర్ మార్కెట్ ను నడుపుకుంటూ.. తన ఖర్చులను చూసుకుంటోంది. ఆత్మవిశ్వాసం తో.. ఈ కాన్సర్ ని కచ్చితంగా జయిస్తానని చెబుతోంది.


End of Article

You may also like