Ads
శుక్రవారం రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేసిన సంగతి తెలిసిందే. తిరిగి సీఎం అయ్యే వరకు ఆయన అసెంబ్లీ లో కూడా అడుగు పెట్టను అంటూ శపధం కూడా చేసారు.
Video Advertisement
అయితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయాన్నీ కూడా ప్రమోషన్ గా వాడేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసారు. ఆర్జీవీ ఇటీవలే “పవర్ స్టార్ ఆర్జీవీ మిస్సింగ్” ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..
ఈ ట్రైలర్ ను చూసే చంద్రబాబు నాయుడుగారు ఏడ్చేశారు అంటూ ఆర్జీవీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏ అవకాశాన్ని అయిన వర్మ తన ప్రమోషన్ కు వాడేసుకోగలరు అంటూ నెటిజన్స్ స్పందిస్తున్నారు.
End of Article