నిన్న జరిగిన మ్యాచ్ లో KXIP గెలవడం పై ట్రెండ్ అయిన మీమ్స్… కప్ కొట్టేలా ఉన్నారు అంటూ..

నిన్న జరిగిన మ్యాచ్ లో KXIP గెలవడం పై ట్రెండ్ అయిన మీమ్స్… కప్ కొట్టేలా ఉన్నారు అంటూ..

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కే.ఎల్.రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. శుభమన్ గిల్ (57: 45 బంతుల్లో 3×4, 4×6) తో కలిసి నితీశ్ రాణా (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి (7), దినేశ్ కార్తీక్ (0) స్కోర్ చేశారు. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ (40: 25 బంతుల్లో 5×4, 2×6) చేయగా, సునీల్ నరైన్ (6), పాట్ కమిన్స్ (1), వరుణ్ చక్రవర్తి (2) చేశారు. చివరిలో లూకీ ఫెర్గూసన్ (24: 13 బంతుల్లో 3×4, 1×6) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 149/9 స్కోర్ చేసింది.పంజాబ్ జట్టు కెప్టెన్ కే.ఎల్.రాహుల్ (28: 25 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. క్రిస్‌ గేల్ (51: 29 బంతుల్లో 2×4, 5×6), మన్‌ దీప్ సింగ్ (66 నాటౌట్: 56 బంతుల్లో 8×4, 2×6) జోడీ రెండవ వికెట్‌ కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత నికోలస్ పూరన్ (2 నాటౌట్: 3 బంతుల్లో) స్కోర్ చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 150/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

Video Advertisement

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14

#15 #16


End of Article

You may also like