సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో నటించిన కమర్షియల్ మూవీ విజయం సాధిస్తే, ఆ మూవీని ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం అనేది సాధారణంగా జరిగే విషయమే. కానీ ఆ మూవీ డబ్ అయ్యి, థియేటర్లో రిలీజ్ అయిన తరువాత కొన్నేళ్లకు మళ్ళీ అదే సినిమాను అదే భాషలో తీయడం అనేది అరుదుగా జరుగుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన సూపర్ హిట్ మూవీ ‘తేరి’ ని 6 ఏళ్లక్రితమే నిర్మాత దిల్ రాజు ‘పోలీసోడు’ అనే టైటిల్ తో తెలుగులో డబ్ చేశారు. కానీ అంతగా ఆడలేదు. కట్ చేస్తే, ఆ మూవీనే చాలా మార్పులు చేసి హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా తెరకెక్కిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ గతంలో హిందీ ‘దబాంగ్’ మూవీని గబ్బర్ సింగ్ గా తీసి, ఇండస్ట్రీ హిట్ గా నిలిపాడు. దాంతో ఇప్పుడు తేరి రీమేక్ గా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ని గబ్బర్ సింగ్ మించి, హిట్ చేస్తాడని పవన్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఇదే తేరి మూవీని బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కలీస్ తెరకెక్కించబోతున్నాడు. దీనిని డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు.
వాస్తవానికి ‘తేరి’ స్టోరీ ఇప్పటిది కాదు. విజయ్ కాంత్ హీరోగా ఛత్రియన్ అనే చిత్రం 1990లోనే వచ్చింది. ఆ మూవీని తెలుగులో క్షత్రియుడు పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు మణిరత్నం కథను సమకూర్చగా, సుభాష్ దర్శకత్వం చేశారు. కథ విషయానికి వస్తే, హీరో భార్య విలన్ల చేతిలో చనిపోతుంది. దాంతో హీరో పోలీస్ జాబ్ వదిలి పిల్లలతో అజ్ఞాతంలోకి సాధారణ జీవితం గడుపుతుంటాడు.
విలన్ జైలు నుంచి బయటికి వచ్చి, హీరో మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకునేలా చేస్తాడు. హీరో విలన్ ను చంపడంతో కథ ముగుస్తుంది. తేరిలో సమంత పాత్రను రేవతి, యామీ జాక్సన్ పాత్రను భానుప్రియ చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పక్కన శ్రీలీల ఫిక్స్ కాగా, మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. హిందీలో హీరోయిన్స్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
Also Read: అప్పుడు గురూజీ కరెక్ట్ గానే చెప్పారు.. మనకే అర్ధం అవ్వలేదు..! ఈ వీడియో చూసారా..?




గుంటూరు కారం మూవీ మొదలు పెట్టినప్పటి నుండి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల ముందు ఈ మూవీ నుండి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అది రూమర్ అని తెలిసి పోయింది. ఆ తరువాత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజహెగ్డే డేట్స్ సర్దుబాటు కాక ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక సెకండ్ హీరోయిన్ అయిన శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా, శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరి తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో త్రివిక్రమ్ మీనాక్షి చౌదరిని డేట్స్ అడిగిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మీనాక్షి మొదటి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ, మీనాక్షి ఆల్ రెడీ మొదలుపెట్టేసినట్టు ఉంది 2, 3 సినిమాలు, బిజీ హీరోయిన్ అయిపోతుంది. తనకు కూడా డేట్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ అన్నాడు. సరదాకి అన్నా, ఇప్పుడు అదే నిజం అయ్యిందని, 2 ఏళ్ల క్రితమే త్రివిక్రమ్ మీనాక్షిని డేట్స్ అడిగాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
1. సామజవరగమన:
2. అన్నీమంచి శకునములే:
3. అల వైకుంఠపురములో:
4. ఇంటిగుట్టు:



రాకేష్ మాస్టర్ పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలు పాల్గొన్నారు. ఈ సంతాప సభకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ డైరక్టర్ వైవీఎస్ చౌదరి హాజరు అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మూవీలో 4 సూపర్ హిట్ సాంగ్స్కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన శిష్యులు రాకేష్ మాస్టర్ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రాకేష్ మాస్టర్ పేరుతో జాతీయ పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు.
లేటెస్ట్ ఢీ షో ఎపిసోడ్ ప్రోమోలో రాకేష్ మాస్టర్ ఓల్డ్ వీడియో ప్లే చేశారు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కాళ్లు మొక్కిన వీడియో చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, “మాస్టర్ గారితో 7, 8 ఏళ్ల జర్నీ. చాలామంది తెలిసీ, తెలియక మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పై నుంచి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు.


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ఉంది. తాజాగా ఆమె ఇన్స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది.
ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. స్త్రీలు ఎవరైనా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమస్యతో బాధపడుతుంటే ఫ్యామిలీ వారికి అండగా ఉండాలని సూచించింది. ఆ సమయం తనకు చాలా భారంగా ఉండేదని, అప్పుడే ట్రైనర్ ఆధ్వర్యంలో ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడం ప్రారంభించాను.
అలాగే ఇష్టమైన వారితో, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించే దాన్ని. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో నా భర్త గౌతమ్ ఎంతో మద్దతుగా నిలిచారని కాజల్ అగర్వాల్ తెలిపింది. తనను అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటకు రాగలిగానని చెప్పింది.
అయితే అదే కంపెనీలో పని చేస్తున్న షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్లో పని చేసే ఛాన్స్ వస్తుంది. దాంతో ఆమె దగ్గర కొద్ది రోజుల్లోనే మంచి మార్కులు తెచ్చుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం అయ్యింది? దీనిలో పల్లవి (అనన్య) క్యారెక్టర్ ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే..
రివ్యూ:
ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుండి టీలు చేసే వర్క్ ఇస్తారు. కార్పొరేట్ ప్రపంచంలో ఒక పల్లెటూరి కుర్రాడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? పనిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆఖరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనే విషయాన్ని 5 ఎపిసోడ్లలో చూపించారు.
హర్షిత్ రెడ్డి అరుణ్ కుమార్ ఇంటర్న్ పాత్రలో ఒదిగిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, ఆఫీస్ లో చెప్పిన పనులన్ని చేస్తూ మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. డామినేషన్, స్వార్ధం కలిగిన టీమ్ లీడర్ షాలినీ క్యారెక్టర్ లో తేజస్వి పర్వాలేదనిపించింది. పల్లవిగా అనన్య ఒకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి నవ్వించేందుకు ట్రై చేశారు. మిగతా వాళ్ళు తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
రేటింగ్:
ఈ చిత్రంతో విశ్వక్ సేన్ హీరోగా గుర్తింపును పొందాడు. ఈ మూవీ తరువాత విశ్వక్ ‘మాస్ కా దాస్’ గా మారారు. ఈ చిత్ర డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రెండిటిలోనూ రాణిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ సమయంలో మొదటి రోజు 70 లక్షలు మాత్రమే కలెక్షన్ రాబట్టింది. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం రీ రీలీజ్ మాత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రీ రీలీజ్ కోసం యూత్ చాలా ఆసక్తితో ఎదురుచూశారు.
ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భారీ వసూళ్లను సొంతం చేసుకుందని సమాచారం. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ మొదటి రోజే కోటి డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి, రికార్డ్ సృష్టించింది. దాంతో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా పెద్ద చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు పోకిరి, ఒక్కడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఖుషి, జల్సా , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆరెంజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ దేశముదురు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సింహాద్రి లాంటి చిత్రాల పక్కన చోటు సంపాదించుకుంది.