మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాల మీద సినిమాలు తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. సోషియో ఫాంటసీ చిత్రాలకు గిరాకీ పెరిగింది.

దేవుడ్ని తెరపై అలా ఒక్కసారి చూపించినా కూడా సినిమాకు కలెక్షన్లు మోతమోగిపోతోన్నాయి. అఖండని తీసుకున్నా.. హనుమాన్ను తీసుకున్నా.. రీసెంట్గా వచ్చిన కల్కిని తీసుకున్నా కూడా ఇప్పుడంతా ఏ ట్రెండ్ నడుస్తోందో చెప్పాల్సిన పని లేదు. దైవ భక్తిని చాటే చిత్రం, దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో ఓ సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే.
అలాంటి కొన్ని చిత్రాలు ఇంకా టాలీవుడ్లో లైన్లో ఉన్నాయి. అఖండ 2 రాబోతోంది. కల్కి 2 ఎలాగూ వస్తోంది. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన అరి కూడా రాబోతోంది. సూపర్ హిట్ ఫిల్మ్ పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తీసిన ఈ అరి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో కృష్ణుడిదే మెయిన్ పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ చివర్లో కృష్ణుడ్ని చూపించే సీన్కు గూస్ బంప్స్ పక్కా అని సమాచారం. వచ్చే ఏడాది రానున్న విశ్వంభర సోషియో ఫాంటసీ అన్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ సెట్స్ మీద ఉంది. నిఖిల్ స్యయంభు, కార్తికేయ 3లు కూడా దైవ భక్తి చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది.

1.సీనియర్ ఎన్టీఆర్:
2.కింగ్ నాగార్జున:
3.అల్లు అర్జున్:
4.పవన్ కళ్యాణ్:
5. రిషబ్ శెట్టి:
6. అక్షయ్ కుమార్:
7. రణదీప్ హుడా:
8. పరిణీతి చోప్రా:






ఫిరోజ్ గాంధీ భౌతికకాయాన్ని సెప్టెంబర్ 9 ఉదయం అంత్యక్రియల నిర్వహించడానికి నిగంబోధ్ ఘాట్కు తరలించారు. అయితే ఫిరోజ్ గాంధీకి తొలిసారి గుండెపోటు వచ్చిన సమయంలో, “నా అంత్యక్రియలు హిందూ ఆచారం ప్రకారం జరగాలని కోరుకుంటున్నా” అని తన మిత్రులతో చెప్పారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినా, ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని దహనం చేయడానికి ముందు కొన్ని పార్శీ సంప్రదాయాలను ఇందిర పాటించారు. రాజీవ్ గాంధీ తండ్రి చితికి నిప్పంటించారు.
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియల్లో హిందూ ఆచారం ప్రకారం వితంతువులు ధరించినట్లే ఇందిర గాంధీ కూడా తెల్ల చీరను ధరించారు. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత చాలా సంవత్సరాల వరకూ ఇందిరాగాంధీ తెల్లని వస్త్రాలే ధరించేవారు. అయితే తాను వితంతువు అనే కారణంతో తెల్లని వస్త్రాలు ధరించడం లేదని, “ఫిరోజ్ గాంధీ వెళ్లిపోయినప్పుడే, నా లైఫ్ లోని రంగులన్నీ నన్ను విడిచి వెళ్లిపోయాయి” అని అన్నారు.
“తనను తీవ్రంగా కుదిపేసింది ఫిరోజ్ మరణం. మా తాత, తల్లి, తండ్రి నా కళ్ల ముందే కన్నుమూయడం చూశాను. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించడం నన్ను ఘోరంగా కుదిపేసింది” అని ఇందిరా గాంధీ డామ్ మోరెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “నేను ఫిరోజ్ను ఇష్టపడేదాన్ని కాదు. కానీ, ఫిరోజ్ ని ప్రేమించేదాన్ని” అని ఇందిర గాంధీ మరోక చోట రాశారు.










1.ఇలియానా:
2.అనుష్క శెట్టి:
3.రక్షిత:
4.నిత్య మీనన్:
5.నమిత:
6.నివేత థామస్:
7.పూనమ్ బజ్వా:
8.రకుల్ ప్రీత్:
Also Read: