చాలా మంది ఆడవాళ్లకి తల్లి అవ్వడం అనేది ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. చాలామంది ఆడవాళ్ళు కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవ్వడం అని ఖచ్చితంగా చెప్తారు. హీరోయిన్లు కూడా ఈ విషయంలో మినహాయింపు ఏమీ కాదు.
చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లల్ని కన్నారు. కొంత మంది సహజంగా పిల్లల్ని కన్నారు. కానీ వీరిలో కొంత మంది హీరోయిన్లు మాత్రం సరోగసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. అలా సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 లక్ష్మీ మంచు
లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు.

#2 ప్రీతి జింటా
ప్రీతి జింటా కూడా సోషల్ మీడియా ద్వారా సరోగసీ ద్వారా వారికి పిల్లలు కలిగినట్టు ప్రకటించారు.

#3 అమీర్ ఖాన్
అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

#4 ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు చెప్పారు.

#5 షారుక్ ఖాన్
షారుక్ ఖాన్, గౌరీ దంపతులు కూడా వారి మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

#6 శిల్పా శెట్టి
శిల్పా శెట్టి దంపతులు కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు ప్రకటించారు.

#7 సన్నీ లియోన్
సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు.

#8 ఏక్తాకపూర్
బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.

#9 కరణ్ జోహార్
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారు.

#10 నయనతార
నయనతార దంపతులు ఇవాళ కవల పిల్లలకి జన్మనిచ్చినట్టు ప్రకటించారు. వారు కూడా సరోగసీ ఈ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయినట్టు సమాచారం.

#11 తుషార్ కపూర్
ప్రముఖ నటుడు తుషార్ కపూర్ అప్పుడు కూడా సరోగసి పద్ధతితో ఒక బాబుకి సింగిల్ పేరెంట్ గా ఉన్నారు.

వీరే కాకుండా ఇంకా చాలా మంది నటులు సరోగసీ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు.











#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.






























