హైదరాబాద్ మహా నగరం లో కొన్ని ప్రాంతాల్లో అనగా బుధవారం ఆగష్టు 4 న మరమత్తులు కారణంగా మంచినీటి సరఫరా అంతరాయం ఏర్పడనుంది. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ మరమత్తులు కొనసాగుతాయని హైదరాబాద్ జల మండలి ఒక ప్రకటన లో విడుదల చేసింది. భాగ్యనగరానికి అంతటికి మంచినీటి సరఫరాను చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు ఉన్న పైప్లైన్ పనులు కొనసాగనున్నాయి. ఈ సందర్బంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు అధికారులు.
hyderabad water supply
బాలాపూర్, మైసారం, బార్కాస్.,మేకలమండి, భోలక్ పూర్.తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ., హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్.. వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్., మహింద్ర హిల్స్ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ., బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు., మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.
ఇవి కూడా చదవండి :