రాబోయే సంక్రాంతికి తెలుగులో భారీ పోటీ నెలకొంది. పెద్దపెద్ద సినిమాలోని సంక్రాంతికి పోటాపోటీగా వస్తున్నాయి. అయితే ఈ పెద్ద సినిమాలు నడుమ చిన్న సినిమాకు హనుమాన్ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ముందు నుండి కూడా హనుమాన్ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి.
హనుమాన్ ట్రైలర్ విడుదలయ్యాక బాగా పెరిగిపోయాయి. హనుమాన్ మూవీ ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సంక్రాంతికి ముందుగా డేట్ అనౌన్స్ చేసింది హనుమాన్ మూవీ టీం మాత్రమే.

అయితే తాజాగా బుక్ మై షో ఒక రిపోర్టు విడుదల చేసింది. సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఏ సినిమా కోసం ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు అంటూ ఈ రిపోర్టులో ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా హనుమాన్ మూవీ కి మంచి రిపోర్ట్ వచ్చింది.గుంటూరు కారం మూవీ పట్ల 101కె ఆడియన్ ఆసక్తి చూపించారు. దీని తర్వాత రెండో స్థానంలో హనుమాన్ మూవీ 68 కె ఇంట్రస్ట్స్ తో ఉండటం విశేషం. నెక్స్ట్ నా సామి రంగా మూవీని 18.4 కె మంది చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సైంధవ్ మూవీని 9.8 వేల మంది మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండగా రవితేజ ఈగల్ కి అయితే 8.4వేల మంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు ఇంట్రస్ట్స్ పెట్టారు. వీటిలో గుంటూరు కారం హనుమాన్ జనవరి 12 న విడుదల కానున్నాయి. రవితేజ ఈగల్ జనవరి 13న ప్రకటించారు.వెంకటేష్ సైంధువ్ కూడా జనవరి 13 న రానుంది.ఇంకా నాగార్జున నా సామి రంగ అయితే ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు.








ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటించారు. యూఎస్ ప్రీమియర్ సేల్స్ తో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సలార్ రికార్డు బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మొదటి రోజు, ఫస్ట్ వీకెండ్ రికార్డులన్ని బ్రేక్ అవడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తోంది.
సౌత్ ఇండియా మొత్తం సలార్ మేనియా ఉంది. బాహుబలి తరువాత సారీ అయిన విజయం లేని ప్రభాస్ కి ఈ మూవీ భారీ విజయన్ని అందిస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల నడుమ సలార్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్, ముఖ్యంగా హైదరాబాద్ లో థియేటర్లన్నింటి వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
యానిమల్ మూవీ రిలీజ్ అయిన తరువాత ఎక్కువగా చర్చించబడిన అంశాలలో రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన రోజా, దిల్ హై చోటా సా మరియు భారత్ హమ్కో జాన్ సే ప్యారా హై లాంటి మాషప్ తో చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా ఈ సాంగ్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ కు నేపథ్య సంగీతాన్ని అందించింది హైదరాబాద్కు చెందిన ప్రోగ్రెసివ్ రాక్ ఫ్యూజన్ బ్యాండ్ త్రీయరీ. ఈ పాటలో వీరు కనిపించారు.
త్రీయరీ బ్యాండ్ 2017లో హైదరాబాద్లో జరిగిన అర్జున్ రెడ్డి ఆడియో లాంచ్ ఈవెంట్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ కు సందీప్ రెడ్డి వంగా ముగ్ధుడై, యూట్యూబ్లో వారి పని కోసం వెతికాడు. వారు రూపొందించిన ఒక వీడియోను చూశాడు. యనిమాల్ హీరో ఎంట్రీ సాంగ్ కోసం వారిని తీసుకున్నాడు. తొమ్మిది మంది సభ్యుల గల బ్యాండ్ ఈ స్కోర్ను రూపొందించింది.
ఈ బ్యాండ్ ముగ్గురు వ్యక్తులతో 2013లో తెలంగాణలోని హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలుగు మరియు దక్షిణ భారత సంగీతంతో ప్రోగ్రెసివ్ రాక్ కలయికతో మ్యూజిక్ ను కంపోజ్ చేయడంలో వారికి మంచి నైపుణ్యం ఉంది. 2013 నుండి ఈ బ్యాండ్ తొమ్మిది మందికి పెరిగింది. ఈ గ్రూప్ లో కీస్పై మార్క్ టాలర్, వయోలిన్లో దత్త సాయి ప్రసా, డ్రమ్స్లో తరుణ్ విశాల్, డ్రమ్స్లో ఇంతియాకుమ్, గిటార్లో సెంటీలాంగ్ అవో, మహిళా గాయకుడిగా సింటీచే మోంగ్రో, పురుష గాయకుడు అఖిలేశ్వర్ చెన్ను, సితార్లో ఇర్ఫాన్ అహ్మద్, మరియు పవన్ కుమార్ ఎమ్.ఎస్. తబలా ఉన్నారు.













