ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హీరోగా వెలుగొందిన నటుడు ప్రశాంత్. తమిళ సినిమాల్లోనే ఎక్కువగా నటించినప్పటికీ తెలుగు, హిందీ, మలయాళ చిత్రాలలో కూడా నటించి, ఎంతోమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు.
ప్రశాంత్ ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి, ఆడియెన్స్ ను అలరించారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ మూవీ ప్రశాంత్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. కానీ ప్రశాంత్ కెరీర్ పడిపోవడానికి కారణం ఆయన లైఫ్ లో జరిగిన ఊహించని ఘటనే అని టాక్. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రశాంత్ తండ్రి ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు త్యాగరాజన్. తండ్రి దారిలోనే ప్రశాంత్ 17 ఏళ్ల వయసులోనే ‘వైగాసి పోరంతచ్చు’ అనే తమిళ మూవీ ద్వారా ఇండస్ట్రీలో కెరీర్ను మొదలుపెట్టాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ లాంటి వారు అప్పుడప్పుడే కెరీర్లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోగా ప్రశాంత్ రాణించాడు. ఆయన కెరిర్ భారీ హిట్లతో దూసుకుపోతున్న టైమ్ లో ప్రశాంత్ కి తన భార్యతో వచ్చిన వివాదాలు, ఆ తరువాత వచ్చిన వరుస పరాజయాలతో స్టార్ స్టేటస్ ను కోల్పోయాడు.
ప్రశాంత్ గురించి తాజాగా కోలీవుడ్ సినీ విశ్లేషకుడు కాంతరాజ్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సినీ రంగంలో దశాబ్దానికి ఒకసారి మార్పులు జరుగుతాయి. వాటి వల్ల కొందరు మాత్రమే రాణిస్తూ ముందుకెళతారు. ప్రశాంత్ ప్రస్తుతం ‘అంధాగన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీకి అతని తండ్రి త్యాగరాజ్ దర్శకుడు.
ఇక ఈ మూవీ తరువాత అతని నటనకు స్వస్తి చెప్పి, వేరే ఏదైనా చేయడం మంచిదని అన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని, అలాగే సినిమాలు మారిపోయాయి. వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల వల్లే ప్రశాంత్ కెరీర్ పోయిందని, దాంతో సినిమాలకు దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
2005లో ప్రశాంత్కి బిజినెస్ మెన్ కూతురు గృహలక్ష్మితో వివాహం జరుగగా, వారికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య సమస్యలు రావడంతో3 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఆ తరువాత గృహలక్ష్మి పుట్టింటికి వెళ్లి అక్కడే పాపకు జన్మనిచ్చింది. ప్రశాంత్ పాపను చూడడం కోసం వారి ఇంటికి వెళ్లినా రానివ్వలేదని తెలుస్తోంది. తన భార్య కోసం ప్రశాంత్ కోర్టుకు వెళ్ళాడు. అయితే అప్పుడే నారాయణన్ అనే వ్యక్తి గృహలక్ష్మిని ప్రశాంత్ కన్నా ముందే వివాహం చేసుకున్నానని వచ్చాడు.
అతను తమ పెళ్లి 1998లో జరిగిందని వాదించడంతో ప్రశాంత్ డైవర్స్ కు దరఖాస్తు చేయడం, కొన్నిరోజులకే విడాకులు రావడం జరిగిందని సమాచారం. ప్రశాంత్ తన కూతురుని తనతో ఉండానివ్వాలని కోరగా, దానికి కోర్టు అంగీకరించలేదు. ఇక ఈ విడాకుల టైమ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు బయటికి రావడంతో ప్రశాంత్ కున్న ఇమేజ్ అంతా పోయింది. అలా ఆయన సినిమాలకు దూరమయ్యాడు. టాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీలో రామ్ చరణ్కు అన్నగా ప్రశాంత్ నటించాడు.
Also Read: శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు తెలుసా.? అసలు కారణం ఇదే.!






























2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల నుండి తెలుగులో తవ హీరోగా కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలలో భారీ డిజాస్టర్ గా నిలిచిన మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ తర్వాత ఆ రేంజ్లో ‘భోళా శంకర్’ పై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ పైనే ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఆడియెన్స్, నెటిజన్లు ఈ మూవీని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
అసలు మూవీలో మెగాస్టార్ చిరంజీవికి రేంజ్కు తగిన సన్నివేశాలు లేవని, క్రింజీగా ఉందని నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో జబర్దస్త్ నటుల కామెండీ కానీ, శ్రీముఖి నడుము సన్నివేశం సెట్ కాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమర్స్ అయితే భోళా శంకర్ మూవీలోనీ సీన్స్ ను రకరకాల మీమ్స్ ను తయారు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
జాతిరత్నాలు అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ మూవీలోనీ కీర్తి సురేష్ ఫోటోను షేర్ చేసి, అదేంటి ఏదో డీవీడీ ప్లేయర్ కి కనెక్ట్ చేసినట్టు ఆ వైర్లు ఏంటి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీలో ఆమెకు తలకు సర్జరీ చేసినట్టు చూపించారు. కానీ ఆమెకు హెయిర్ తీయలేదని, పైగా తలకు వైర్లు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
తాను సినిమాలలో నటించడానికి ప్రయత్నించలేదని, అది నిజం కాదని చెప్పడం కోసం జయలలిత ఆ లెటర్ లో తనకు వచ్చిన ఒక పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విషయన్ని ఆ లేఖలో తెలిపింది. 1980లో రిలీజ్ అయిన ‘బిల్లా’ మూవీలో తనకు ఆఫర్ వచ్చిందని, అది కూడా దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న బాలాజీ ప్రొడక్షన్స్ నిర్మించిన మూవీ అని, ఆ మూవీలో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ సినిమాలో ముందుగా తనకే ఆఫర్ చేశారు.
తాను సినిమాలలో నటించాలనుకుంటే రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేసే ఛాన్స్ ను వదులుకునేదాన్ని కాదు అని రాసుకొచ్చారు. తాను ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అవకాశాన్ని శ్రీప్రియకు బాలాజీ ప్రొడక్షన్స్ ఇచ్చిందని ఆ లెటర్ లో జయలలిత వివరించారు.
అంతే కాకుండా ఈ విషయాన్ని బాలాజీ కూడా పబ్లిగ్గానే వెల్లడించారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారో అర్థం కావట్లేదని, ఆ భగవంతుడి దయ వల్ల ఆర్థికంగా తనకి ఎలాంటి కష్టాలు లేవని, తన దృష్టి వేరే వైపు ఉందని, ఇక పై సినీ కెరీర్ను కొనసాగించడంలో తనకు ఆసక్తి లేదని జయలలిత ఆ లెటర్ లో తెలిపారు.
1. రుద్రవీణ:
2. స్వయంకృషి:
3. ఆపద్బాంధవుడు:
4. చంటబ్బాయి:
5. విజేత:
6. జగదేక వీరుడు అతిలోక సుందరి:
7. ముఠా మేస్త్రి:
8. సైరా:
9. ఇంద్ర:
10. అభిలాష:
11. ఛాలెంజ్:
12. యముడికి మొగుడు:
యాంకర్ ఓంకార్ స్థిరపడిన తరువాత హిందీ టీవీ డ్యాన్స్ షోలు మాత్రమే ఉన్న సమయంలో వాటి మాదిరిగానే ఒక కాన్సెప్ట్ తో తెలుగులో డాన్స్ షోను నిర్మించాడు. ఆ షో పేరు ఆట. ఈ షో అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. రెండు సీజన్ల తరువాత ఆట జూనియర్స్ మొదలుపెట్టాడు. దీని అందరూ చిన్నపిల్లలే పోటీ పడతారు. ఈ డ్యాన్స్ షో కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆట జూనియర్స్ 7 వరకు ఈ షో ప్రసారం అయ్యింది.
అయితే ఆట జూనియర్స్ 5 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిట్టు అనే అబ్బాయి, ఒక్క డ్యాన్స్ తో మాత్రమే కాకుండా తన మిమిక్రీతో కూడా ఆకట్టుకున్నాడు. బిట్టు చాలామంది అభిమానచేవారు. ఆట జూనియర్స్ 5 ఎంటర్టైన్మెంట్ ట్రోఫిని అందుకున్నాడు. అతన్ని ఆటబిట్టు అని పిలుస్తుంటారు. ఆ తరువాత ఛాలెంజ్ డాన్స్ షో 3 పాల్గొని విన్నర్ అయ్యాడు.
ఈటీవీలో ప్రసారం అయిన ఆటైనా పాటైనా దేనికైనా రెడీలో పాల్గొన్న బిట్టు విజేతగా నిలిచాడు. ఆ తరువాత ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన కిరాక్ కిడ్స్ లో కూడా పాల్గొన్నాడు. వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, కమలతో నా ప్రయాణం వంటి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. ఇప్పుడు పెద్దగా యిన బిట్టు డ్యాన్సర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.











