మహేష్ బాబు కి కీర్తి సురేష్ సారీ చెప్పడం వెనక కారణం ఇదేనా.?

మహేష్ బాబు కి కీర్తి సురేష్ సారీ చెప్పడం వెనక కారణం ఇదేనా.?

by Sunku Sravan

Ads

భారీ అంచనాల నడుమ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో,కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. అయితే కీర్తి సురేష్ చేసిన పొరపాటు వల్ల మహేష్ బాబుకు సారీ చెప్పానని అన్నది.ఈ తప్పిదానికి మహేష్ సీరియస్ అవ్వలేదని ఆ సమయంలో చాలా కూల్ గా వ్యవహరించాడని తెలియజేసింది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు ఒక మంచి పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు ఆయన అందులో హీరోగా నటించడమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తానని చెప్పడం విశేషం. ఈ సినిమాలోని కథ మరియు కథనం గురించి మహేష్ బాబు చెప్పినప్పుడు చాలా బాగుందని చేద్దామని చెప్పడం తో డైరెక్టర్ పరశురాం చాలా ఆనందించారట. అయితే ఈ కథనం రాసింది స్పెషల్ గా మహేష్ బాబు కోసమేనని ఆయన అంటున్నారు. మహేష్ బాబుతో ఒక సాంగ్ చేస్తున్న సమయంలో కీర్తి సురేష్ ఒక స్టెప్ లో కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయిందట.

Video Advertisement

ఆ క్రమంలో మహేష్ బాబు ఫేస్ మీద లైట్ గా టచ్ చేసిందట. దీంతో కీర్తి సురేష్ చాలా భయపడి పోయిందట. ఆ స్టెప్ 2, 3 టైమ్స్ చేశాక సారీ అని చెప్పానని అంటోంది కీర్తి. ఈ క్రమంలో మహేష్ బాబు సింపుల్ గా ఇట్స్ ఓకే అని అనేశారని కీర్తి తెలిపింది.

 


End of Article

You may also like