ఒక కుటుంబానికి చెందిన వారి మధ్య ఎంత ప్రేమ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. అందులో ఒకటి ఆస్తి విషయం. ఆస్తి పంపకం విషయంలో గొడవలు అవ్వడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఇద్దరు …

భారత దేశంలోనే అతి కొద్ది కాలంలోనే అగ్రగామి గా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’, ఇప్పుడు ‘కియా ఇండియా’ గా పేరు మారుస్తున్నట్లుగా సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇవి కూడా చదవండి : అంతర్జాతీయ క్రికెట్ లో …

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూములు ఖబ్జా చేసారంటూ స్వయంగా కేసీఆర్ కి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి, అతని ఫిర్యాదుపైన విచారణ వేగవంతం చేసారు అధికారులు…వెంటనే రంగంలోకి ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాల అధికారులు దిగారు. …

సుమారు 70 వేల మందికి మందుని అందచేసిన ఆనందయ్య వైద్యం పై ఎక్కడ ఫిర్యాదులు అందలేదని, ఆయుర్వేద వైద్యం పై ఆయుష్ శాఖ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదని కేవలం వైసీపీ డ్రగ్ మాఫియా ఒత్తిడి కారణం చేతనే ఆనందయ్య మందు …

సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ అంటే.. పెళ్లి ఉసెత్తరు. కెరీర్ ఊపు లో ఉన్న సమయం లో పెళ్లి సంగతి ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యం గా పెళ్లి చేసుకుంటారు. అయితే.. కరోనా నేపధ్యం లో సినిమా షూటింగ్ …

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పుట్టుకొస్తుంది. నేషనల్ లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా విరాట్ కోహ్లీ కి బాగా అభిమానులు ఉన్నారు. క్రికెట్ నేపధ్యం లో ఎక్కువ జీతం తీసుకునేదెవరు అన్న …

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ గా అందుబాటులోకి వచ్చాక అవసరం ఉన్నవి.. లేనివి ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే ఫేక్ న్యూస్ లు కూడా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా నేపధ్యం లో ఎక్కువ గా ఫేక్ …

కరోనా మహమ్మారిని అంతమొందించాలంటే వాక్సిన్ ఒక్కటే మార్గం. ఒకళ్ళు..ఇద్దరు కాదు ప్రజలందరూ వాక్సిన్ ను వేసుకుంటేనే ఈ కరోనా మహమ్మారిని అంతమొందించగలుగుతాము. అయితే వాక్సిన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతం లో ఉండే ప్రజలు …

మనలో చాలా మంది భోజనం చేసాక కొన్ని పనులను తెలిసో..తెలియకో చేస్తూ ఉంటాం. అయితే.. ఈ పనులను ఇప్పటికైనా మానుకోవడం మంచిది. ఎందుకంటే.. తిన్న వెంటనే మన శరీరానికి మనం తిన్న ఆహార పదార్ధాలలోని పోషకాలని అందుకునే సమయం ఇవ్వాలి. ఆ …

కరోనా మహమ్మారి కారణం గా ఎవరికీ ఎవరు లేకుండా పోతున్నారు.. పిల్లలు చనిపోయినా.. తల్లి తండ్రుల చనిపోయినా ఎవరు ఏమి చేయలేక పోతున్నారు. చాలా మందికి కనీసం చివరి చూపు కూడా దక్కడం లేదు. తాజాగా.. వెస్ట్ గోదావరి జిల్లా ఖానాపురం …