మూడు నెలలు అలా గడిచిపోయాయి. అప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రావడం, అయిపోవడం కూడా జరిగిపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ …

ఇప్పుడు హీరో హీరోయిన్లు ప్రతి సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అలాగే చాట్ షోస్ ద్వారా వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి కూడా మనందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా, ఏ సెలబ్రిటీ ఏం చేస్తున్నారు? …

చాలా వరకూ సినిమాల్లో చూపించే ఇది నిజం కాదు. అంతేకాకుండా కొన్నిసార్లు తెర మీద ఒకటి ఉంటే తెర వెనకాల మరొకటి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తెరమీద చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది తెరవెనుక పరిస్థితి. మన్మధుడు …

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటారు. మనం కూడా ఎవరినైనా చూసి వీళ్లు మనకి తెలిసిన వాళ్ళలాగా ఉన్నారు అని అనుకునే ఉంటాం. అలాగే మనల్ని కూడా వేరే వాళ్ళలాగా ఉన్నామని పోల్చడం అనేది జరుగుతూనే ఉంటుంది. …

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇద్దరమ్మాయిలతో. ఈ సినిమాలో అమలా పాల్, కేథరీన్ హీరోయిన్స్ గా నటించారు.  ఇద్దరమ్మాయిలతో సినిమా వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి ఈ …

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఉండటం సహజం. కొంతమంది తెలిసి పాటిస్తే, కొంతమంది తెలియకుండా కో ఇన్సిడెంటల్ గా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టినప్పుడు ఫలితం వేరే లాగా వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ విషయంలో కూడా దగ్గర దగ్గర ఇలాగే …

90 లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నిజంగా బాల్యం అనేది ఎలా ఉంటుందో తెలిసిన చివరి జనరేషన్ వాళ్లే. అప్పుడు దొరికిన ఎన్నో వస్తువులు, వాటితో ఏర్పడిన జ్ఞాపకాలు ఇప్పుడు ఎంత డబ్బులు పెట్టి కొన్నా కూడా దొరకవు. …

తిరుమలకి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. తిరుమలని సందర్శించిన తర్వాత చాలా మంది భక్తులు చుట్టుపక్కల …

అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌ తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్‌ లో టీమిండియా తడబడింది. 9/1 తో తన రెండో ఇన్నింగ్స్‌ ని ప్రారంభించిన టీమిండియా 36/9 వద్దే ముగించింది. చివరి వికెట్ ‌గా వచ్చిన మహ్మద్ …

కరోనా బారిన పడి చనిపోయిన ఒక అమెరికన్ తన భార్యకు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది..తన భార్యను, పిల్లల్నుద్దేశిస్తూ అతడు రాసిన వాక్యలు కంటతడి పెట్టిస్తున్నాయి..జోనాధన్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలోకి కరోనా రూపంలో …