తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు రష్మిక మందన్న. ఇటీవల యానిమల్ సినిమాతో పాన్-ఇండియన్ విజయం సాధించారు. ఈ సినిమాలో రష్మిక నటనకి మంచి మార్కులు పడ్డాయి. చాలా సహజంగా నటించారు అంటూ కామెంట్స్ …

ఏ రంగంలోనైనా సరే సక్సెస్ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. పైగా సినిమా ఇండస్ట్రీలో అసలు సక్సెస్ లేకపోతే పట్టించుకునే నాధుడే లేడు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే సక్సెస్ ఒకటే కొలమానం. అయితే ఒక దర్శకుడు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు …

భారతదేశంలో సంస్కృతికి పెద్ద పీట వేస్తారు అనే సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశమంటే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు. భారతదేశం అంటే ఆలయాలకు కూడా ప్రసిద్ధి. ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. విదేశాల నుండి ఎంతో మంది ఈ …

జనవరి 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా పలుమూలల నుంచి విపరీతమైన జనసంఖ్య అయోధ్యకు బాల రాముని దర్శనం కోసం హాజరయింది. అందులో ఒక ముసలి వృద్దురాలు శ్రీరాముని …

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం …

తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన కిషయం తెలిసిందే. బాలీవుడ్ లో 80 లలోనే డిస్కో డ్యాన్సర్ గా  ఏలిన మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో మిథున్ చక్రవర్తికి ప్రముఖులు, అభిమానులు అభినందనల చెబుతున్నారు. …

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మూవీకి బీస్ట్, డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ లు కీలకపాత్రలు పోషించారు. ఈ …

దేశంలో ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఒక రంగంలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఉంటారు. కానీ కొంత మంది ఉంటారు. వారు తమ పని చేస్తున్న వృత్తికే అందం తీసుకొస్తారు. వారి వల్ల వారి వృత్తి అభివృద్ధి చెందేలాగా చేస్తారు. …

భారతదేశంలో పండుగలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. అసలు భారతదేశంలో పండుగలను జరుపుకున్నంత బాగా ప్రపంచంలో ఇంక ఎక్కడా జరుపుకోరు. అలాంటి పండుగల్లో ఇటీవల ఇంకొక రోజు కూడా యాడ్ అయ్యింది. అదే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు. …