Khanapara Teer, Shillong Teer, and Juwai Teer Results Today: one of the most popular and oldest games played in Meghalaya, Assam, and Juwai. It has played among people for centuries. …
అయోధ్యలో జరిగిన అద్భుత సంఘటన.. పోయిన పర్స్ 680 కిలోమీటర్ల దూరంలో దొరికింది..ఎలాగంటే.?
జనవరి 22న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా పలుమూలల నుంచి విపరీతమైన జనసంఖ్య అయోధ్యకు బాల రాముని దర్శనం కోసం హాజరయింది. అందులో ఒక ముసలి వృద్దురాలు శ్రీరాముని …
ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సీరియల్ నటి.? సీరియల్ లో తల్లి పాత్ర…కానీ వయసు మాత్రం.!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం …
ముందు నక్సలైట్… తర్వాత డిస్కో డాన్సర్… ఇప్పుడు పద్మ విభూషణ్..! ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?
తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన కిషయం తెలిసిందే. బాలీవుడ్ లో 80 లలోనే డిస్కో డ్యాన్సర్ గా ఏలిన మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో మిథున్ చక్రవర్తికి ప్రముఖులు, అభిమానులు అభినందనల చెబుతున్నారు. …
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మూవీకి బీస్ట్, డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీష్రాఫ్ లు కీలకపాత్రలు పోషించారు. ఈ …
పద్మ అవార్డుల వల్ల కలిగే లాభాలు ఏంటి..? ఎంత నగదు లభిస్తుంది..?
దేశంలో ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఒక రంగంలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఉంటారు. కానీ కొంత మంది ఉంటారు. వారు తమ పని చేస్తున్న వృత్తికే అందం తీసుకొస్తారు. వారి వల్ల వారి వృత్తి అభివృద్ధి చెందేలాగా చేస్తారు. …
ఛీ..ఛీ…ఈ పాకిస్తాన్ వాళ్ళ బుద్ది మారదా.? అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట వేళ వక్రబుద్ధి..చివరికి..?
భారతదేశంలో పండుగలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిందే. అసలు భారతదేశంలో పండుగలను జరుపుకున్నంత బాగా ప్రపంచంలో ఇంక ఎక్కడా జరుపుకోరు. అలాంటి పండుగల్లో ఇటీవల ఇంకొక రోజు కూడా యాడ్ అయ్యింది. అదే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు. …
ప్రెగ్నెన్సీ వచ్చినపుడు స్త్రీల శరీరం ఎన్నో ఆకస్మికమైన మార్పులు కనిపిస్తాయి. గర్భం దాల్చిన తొలి వారంలోనే ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ప్రతి మహిళలో ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని …
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న స్మశానానికి నిధులు ఇచ్చిన తెలంగాణ ఎంపీ ఎవరు..? అసలు వివాదానికి కారణం ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరులోని శ్మశానం అభివృద్ధి పనులలో భాగంగా గోడలకు రంగులు వేయడం, కొత్తగా దహనవాటికల యొక్క నిర్మాణంతో పాటు మొక్కల పెంపకం లాంటి పనులు చకచక జరుగుతున్నాయి. అయితే ఈ శ్మశానం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. …
పద్మశ్రీ వరించిన శశి సోనీ ఎవరో తెలుసా..? అసలు ఈమెకి పద్మశ్రీ ఎందుకు ఇచ్చారంటే..?
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డులను సమాజంలో పలు రంగాలలో తమ పని ద్వారా గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తులకు అందచేస్తారు. ఈసారి ఐదుగురికి పద్మవిభూషణ్, పదిహేడు మందికి పద్మభూషణ్ ప్రకటించగా, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలను …
