భారతదేశ క్రికెట్ జట్టు క్రీడాకారుడు రోహిత్ శర్మ కి ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత రాజీవ్ ఖేల్ రత్న అందుకోబోతున్న నాలుగవ క్రికెటర్ గా రోహిత్ శర్మ …

సోషల్ మీడియాలో నిజం కంటే ఎక్కువ అబద్దమే ఉంటుంది. సైబర్ క్రైమ్ గురించి మనం ఎన్నో సార్లు వినే ఉంటాం. ఎవరో పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసుకోవడం, దాని నుండి చాలామందికి మెసేజ్ చేయడం, ట్రాప్ చేయడం, ఏదో ఒక …

వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తన కంపెనీ గురించి అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అని పోస్ట్ ఏదైనా …

ఈ లాక్ డౌన్ సమయంలో సీరియల్స్ లేక, మొదలైనవి కూడా మళ్లీ ఆగిపోయి, రిపీటెడ్ ఎపిసోడ్ లతో, చాలా మందికి బోర్ కొడుతోంది. వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసిన కొత్త షోస్ కూడా ఏవి అంతగా అలరించలేకపోయాయి. ఇలాంటి …

సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో కూడా ఎవరికీ తెలీదు. ఒకవేళ తెరిచినా కూడా కేవలం 50 శాతం సీట్ల ఆక్యుపెన్సీ మాత్రమే ఉంటుందట. కచ్చితంగా టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాల సంగతి సరే. మీడియం బడ్జెట్ …

మనం ఏదైనా చేయగలం అనే నమ్మకం ఉండొచ్చు. కానీ మనం మాత్రమే అది చేయగలం అనే పొగరు మాత్రం ఉండకూడదు. ఒక వ్యక్తి అందరినీ అదుపులో పెట్టుకొని తనకంటే బలశాలి ఎవరూ లేరు అనే అహంకారంతో ఉంటే ఏమవుతుందో ఈ కథ …

తెలుగు బిగ్ బాస్ షో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున పై చిత్రీకరించిన బిగ్ బాస్ ప్రోమో విడుదల అయ్యి జనాలలో ఆసక్తిని ఇంకా పెంచింది. ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా సామాజిక దూరం …

ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి 65వ జన్మదినం జరుపుకున్నారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఉన్న 100 మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి అభిమానులు రూపొందించిన మెగాస్టార్ బర్త్ డే కామన్ డిస్ప్లే …

మరోమారు భారత క్రికెట్ ప్లేయర్ రైనా వ్యాఖ్యలతో ఇండియాకు ప్రస్తుతం కెప్టెన్ గా ఎవరు వ్యవహరించాలనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇంతకీ రైనా చేసిన ఆ వ్యాఖ్యలేంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా రైనా ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన …