సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం జనాల మీద చాలా ప్రభావం చూపింది అనే చెప్పాలి. ఇంతకుముందు వరకు నెపోటిజం గురించి సెలబ్రిటీలు మాట్లాడడమే తప్ప జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో సినిమాలు చూసామా? నచ్చాయా లేదా? అంతవరకే ఉన్నారు. కానీ …

అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియో కి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు ?? ఈ వీడియో youtube చెక్కర్లు కొడుతోంది. మంచిది. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా …

మార్చ్ అనేది ఎండాకాలం. కానీ క్రికెట్ అభిమానులకు మాత్రం మార్చ్ అనేది ఐపీఎల్ సీజన్. కానీ ఈసారి లాక్ డౌన్ వల్ల ఐపీఎల్ మొదలవ్వాల్సిన సమయానికి మొదలవలేదు. కాస్త ఆలస్యంగా సెప్టెంబర్ లో ఐపీఎల్ సీజన్ మొదలవబోతోంది. ప్రతీసారి లాగే ఈసారి …

శనివారం అంటే ఆగస్టు 15 2020 న మహేంద్ర సింగ్ ధోనీ తను భారత క్రికెట్ జట్టు నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త భారత దేశ ప్రజలందరినీ షాక్ కి గురి చేసింది. ఏ విషయం అయినా ఇలాగే …

ఆగస్టు 15 2020 న క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని తను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ప్రజలు ఈ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ధోని అభిమానులైతే ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా సోషల్ …

ఇండియా టీం కి ఎన్నో సేవలు అందించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు నిన్న రాత్రి 7:29 కి అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వార్త అక్షరాలా ప్రతి …

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేస్ రోజుకి ఒక మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం సిబిఐ వాళ్ళు సుశాంత్ ఆత్మహత్య కేసు ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ నటి రియా చక్రవర్తి కూడా గత రెండు …

కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్ లో మరణించారు. నచ్చేశారు గుప్తా గారు… భార్య బతికి వుండగానే ప్రత్యక్ష నరకం …

ఎన్నో సంవత్సరాలు చర్చలు, తీర్పుల తర్వాత అయోధ్యలోని రామ మందిరానికి నిర్మాణం ప్రారంభమైంది. ఆగస్టు 5వ తారీఖున భూమి పూజ జరిగింది. రామ మందిరం నిర్మించే నిర్ణయం పట్ల చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఖర్చు పెట్టి …