ఏ ఆరోగ్య సమస్యను అయినా అడ్డుకోవాలంటే మొట్టమొదటగా కావలసినది రోగనిరోధకశక్తి. అది కూడా కరోనా విషయంలో అయితే రోగనిరోధక శక్తి ఇంకా అవసరం. దీని కోసం చాలామంది మెడికల్ షాప్ లలో దొరికే టాబ్లెట్ లు వాడతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన …

తన నటన,అందంతో దాదాపు టాలీవుడ్ ను దశాబ్దం పాటు ఎకచక్రాదిపత్యంగా ఏలిన కాజల్ కు ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ నుండి పోటీ ఎక్కువవడంతో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి.అవి ఎంతలా అంటే ఆమె గ్రాఫ్ హీరోయిన్ నుండి సహాయక పాత్రలు చేసేంతగా …

భారత్-చైనా మధ్య గొడవలు ఆగడం లేదు. ఇటీవల చైనా కి భారత్ కి జరిగిన యుద్ధంలో భారత దేశ సైనికులు అమరులైన విషయం మీకు తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన భారత్ చైనా పై చర్య తీసుకుంటూ మొదట చైనా నుండి ఉత్పత్తి …

అయోధ్యలో రామమందిరం భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల తో ఆ ప్రదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు నుండి అయోధ్యలో పూజలు ప్రారంభం అవుతున్నాయి. స్థానికులు గంట మోగిస్తూ, లేదా ప్లేట్ల పై కొడుతూ శ్రీరాముడిని స్వాగతిస్తారు. ముహూర్త …

ఒక వీడియో అప్లోడ్ చేసినందుకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ సంపాదిస్తూ దాదాపు ఫిల్మ్ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ను మెయిన్ టైన్ చేసిన టిక్ టాక్ స్టార్లు. టిక్ టాక్ బ్యాన్ తో బాగా నష్టపోయారు.ఈ నష్టం అంచనాలను …

కరోనా ఉపద్రవం అందరినీ మింగేయాలని కోరలు చాస్తుంటే ఆ కోరలను పీకి పడేయడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న డాక్టర్ లకు,వైద్య సిబ్బంది సేవలకు యావత్ ప్రపంచం సలాం చేస్తుంది.ఇలాంటి టైంలో అమెరికా లోని సౌత్ ఫ్లోరిడాలో ఓ …

అయోధ్య లోని రామ మందిరంలో జరిగే భూమి పూజ కు రెండు రోజుల ముందు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కోవిడ్ కారణంగా కేవలం పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానిస్తున్నారు. అతిథుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ …

ఆగస్టు 5వ తేదీ బుధవారం నాడు అయోధ్య లోని రామ మందిరం లో జరిగే భూమి పూజ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనుంది. అలాగే దేశాన్ని మరియు ప్రపంచాన్ని వ్యాధుల నుండి కాపాడడానికి రామార్చ పూజ చేస్తారు. ఈ …

కొన్ని వందల ఏళ్ల భారతీయుల ఆశ రేపు నెరవేరనున్నది.అయోధ్య రామ మందిర భూమి పూజ రేపు అతిరథ మహారథుల ముందు జరగనున్నది.ఈ ఆలయ నిర్మాణం కోసం కొన్ని దశాబ్దాల పాటు కోర్టులలో మహా సంగ్రామం జరిగింది. కోర్టులలో దశాబ్దాలపాటు జరిగిన ఆ …