అదృష్టమనేది మనిషికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కొంతమందికి అది ఊహించనంత డబ్బు రూపంలో రావచ్చు. కొంతమందికి మనుషుల రూపంలో రావచ్చు. ఇంకొంతమందికి వస్తువుల రూపంలో రావచ్చు. ఈ వస్తువు రూపంలో అదృష్టం రావడం ఏంటి అనుకుంటున్నారా ? ఇలా కూడా …

దక్షణాది లో యాంకర్ గా ,హోస్ట్ గా,సింగర్ గా ముందుకు దూసుకుపోతున్న దివ్య ప్రేక్షకులందరికీ సుపరిచితులు.అయితే ఇప్పటికి దివ్య పేరు చెప్తే ప్రేక్షకులకి గుర్తుకు వచ్చేది మాత్రం సూపర్ సింగర్ కార్యక్రమమే.సూపర్ సింగర్ అంతగా దివ్య కు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.అయితే …

మీ చిన్నప్పుడు మీరు పిడుగులు పడినప్పుడు భయపడితే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు అర్జున ఫాల్గుణ అని నామాలు జపించమని చెప్పారా? అవి ఎందుకు జపిస్తారో తెలుసా ? ఇలా జపించడానికి రెండు కారణాలున్నాయి. అవేంటి అంటేమొదటి కారణం ఏంటి అంటే …

పెళ్లంటే మూడు ముడులు,ఏడూ అడుగులు తో మొదలయ్యి నేరేళ్ళు హాయిగా సంతోషంగా పిల్ల ,పాపలతో బతకాలని అందరూ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు.అయితే కొంతమందికి మాత్రం పెళ్లి అయినా కొన్ని రోజులకే అది ఒక చేదు కలగా మిగిలిపోతుంది.అయితే పెళ్లి అయిన …

చిన్నపిల్లలంటే ఎవరు ముద్దు చేయరు చెప్పండి..చిన్నపిల్లల్ని ముద్దు చేయడం వేరు..వారికి ముద్దు పెట్టడం వేరు..ముఖ్యంగా పిల్లలు కనపడగానే ఎత్తుకుని బుగ్గలపై,పెదవులపై ముద్దులు పెట్టేస్తుంటారు చాలామంది..దాన్ని  పిల్లలు కూడా రెఫ్యూజ్ చేయరు..అందుకు కారణం తల్లిదండ్రులే.. పిల్లలకు ముద్దులు పెట్టే విషయంలో తల్లిదండ్రులు చాలా …

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రిలీజ్ చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీలో మార్చి 4 నుంచి 21 …

ఈమధ్యకాలంలో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కు తరుచుగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్.ఈ నేపథ్యంలో రాకేష్ మాస్టర్ కొంతమంది సెలెబ్రెటీల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.అయితే తాజాగా రాకేష్ మాస్టర్ ఒక యూట్యూబ్ …

సినిమా పరిశ్రమలో అవకాశం రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పైకి రావడం ఇంకో ఎత్తు.అయితే సినీ పరిశ్రమలో అవకాశాలు లేక ఎంతోమంది ఎదురుచూస్తుంటారనే విషయం తెలిసిందే.అయితే స్టార్ డామ్ పొందిన నటీనటుల వారసులుగా పరిచయం అయ్యేవారిది మరొక …

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రిలీజ్ చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీలో మార్చి 4 నుంచి 21 …