ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి తెలిసిందే. ఓటీటీలు ప్రతి వారం సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ …
“నాన్నకు ప్రేమతో” సినిమాతో పాటు… నెగిటివ్ టాక్ తో కూడా సంక్రాంతి కారణంగా హిట్ అయిన 11 సినిమాలు..!
ఒక సినిమా హిట్ అవ్వాలంటే టెక్నికల్ ప్రమోషన్స్ కన్నా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకసారి ఒక సినిమా బాగోలేదు అని గాని, బాగుంది అనిగానిఎవరి దగ్గర నుంచి అయినా టాక్ వచ్చిందంటే దాని ప్రభావం ఆ పరిసర …
1987- 1988 మధ్య డిడి నేషనల్ లో ప్రచారం చేయబడిన ధారవాహిక రామాయణం. ఇది ఆ రోజుల్లో ఎంతగా పాపులర్ అయిందంటే ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్ గా మారింది. దీనికి 82% వీక్షకులు ఉన్నారు. రిపీట్ టెలికాస్ట్ మొత్తం …
హిందువుల పవిత్ర గ్రంథాలలో రామాయణం ఒకటి. రామాయణ ఇతిహాసం గురించి. అందులోని కథల గురించి చిన్నతనం నుంచి వింటూ, సీరియల్స్, సినిమాల రూపంలో కూడా చూస్తూ వస్తున్నాము. అలా శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాన్, రావణుడు వంటి చాలా పాత్రల …
హైదరాబాద్ నుండి అయోధ్యలో ఉన్న రాముడికి పాదుకలు..! తయారు చేసిన వ్యక్తి ఎవరంటే..?
హిందువులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న అపూర్వమైన గడియలు అసన్నమవుతున్నాయి. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరరంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరుగనుంది. ఈ వేడుకను అత్యంత గ్రాండ్ గా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందువులందరి కలను …
తన డైలాగ్స్ తో యువతని ఉర్రూతలూగించే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన తీసిన ప్రతి సినిమాలోని తన మార్కు ఎమోషనల్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండేలాగా చూసుకుంటారు. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే చాలు మొదటి రోజే థియేటర్ కి వచ్చి …
అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణలో తక్కువ ఖర్చు… కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఎక్కువ ఖర్చు పెట్టారా..? ఎందుకు..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నారు. ఈ అంబేద్కర్ విగ్రహామే ప్రపంచంలో కెల్లా అతి ఎత్తయిన విగ్రహామని ఏపీ గవర్నమెంట్ చెబుతోంది. 125 అడుగుల ఎత్తు ఉన్న అంబేద్కర్ విగ్రహాం, …
అయోధ్య రాముడి కోసం… నరేంద్ర మోడీ పాటిస్తున్న ఈ కఠిన నియమాలు ఏంటో తెలుసా..?
అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరనున్న శ్రీ రాముడిని చూడడం కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. జనవరి 22న జరుగనున్న రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట సమయంలో రామమందిర గర్భగుడిలో ఐదుగురు మాత్రమే ఉంటారు. అయోధ్య మందిర ప్రారంభోత్సవం ప్రధానమంత్రి మోదీ చేతుల …
వైయస్ భారతి చేసిన దాంట్లో తప్పు ఏముంది..? నిజం తెలుసుకోకుండా ఎందుకు కామెంట్ చేస్తున్నారు..?
ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా షర్మిల ఎంగేజ్మెంట్ కు హాజరైన తన అన్న సీఎం జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. …
రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో షర్మిల తన అన్నని పట్టించుకోలేదా..? విభేదాలు నిజమేనా..?
గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అంతా హాజరు అయ్యారు. ఈ నిశ్చితార్థం వేడుకలో అన్నా చెల్లెళ్ల …