జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ మందిరం నిర్మాణ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుండి 7000 మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. …

రామ మందిరం వేడుకకి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అన్న సంగతి తెలిసిందే. వారిలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందినవారు, ఇంకా ఇతర రంగాల్లో పేరు గాంచిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం …

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ …

సాధారణంగా సినిమా తీయడం అనేది చాలా సాహసమైన విషయం. అయితే, ఈ సినిమాలో ఎలాంటి జోనర్ ఎంచుకున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయమే. పురాణాల మీద, ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. భారతదేశ ప్రజలు అంటేనే గుర్తొచ్చేది …

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉన్నట్టు సినిమా బృందం ప్రకటించింది. అయితే సినిమాకి కొంత మంది పాజిటివ్ టాక్ ఇస్తే, కొంత మందికి మాత్రం అంతగా నచ్చలేదు. …

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి తెలిసిందే. ఓటీటీలు ప్రతి వారం సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ …

ఒక సినిమా హిట్ అవ్వాలంటే టెక్నికల్ ప్రమోషన్స్ కన్నా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకసారి ఒక సినిమా బాగోలేదు అని గాని, బాగుంది అనిగానిఎవరి దగ్గర నుంచి అయినా టాక్ వచ్చిందంటే దాని ప్రభావం ఆ పరిసర …

1987- 1988 మధ్య డిడి నేషనల్ లో ప్రచారం చేయబడిన ధారవాహిక రామాయణం. ఇది ఆ రోజుల్లో ఎంతగా పాపులర్ అయిందంటే ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్ గా మారింది. దీనికి 82% వీక్షకులు ఉన్నారు. రిపీట్ టెలికాస్ట్ మొత్తం …

హిందువుల పవిత్ర గ్రంథాలలో రామాయణం ఒకటి. రామాయణ ఇతిహాసం గురించి. అందులోని కథల గురించి  చిన్నతనం నుంచి వింటూ, సీరియల్స్, సినిమాల రూపంలో కూడా చూస్తూ వస్తున్నాము. అలా శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాన్, రావణుడు వంటి చాలా పాత్రల …

హిందువులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న అపూర్వమైన గడియలు అసన్నమవుతున్నాయి. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరరంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరుగనుంది. ఈ వేడుకను అత్యంత గ్రాండ్ గా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందువులందరి కలను …