కాలం మారింది. మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారారు. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా ఫాస్ట్ ఉన్నారు. పెద్దవాళ్ళకి తెలిసిన అన్ని విషయాలు కూడా వారికి చిన్న వయసులోనే తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చాలా …

భారత్ లోనే అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్నిసీఎం జగన్ ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. విజయవాడ బందరు రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కర  కార్యక్రమం శుక్రవారం నాడు సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో టూరిజం …

జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ మందిరం నిర్మాణ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుండి 7000 మంది విశిష్ట అతిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. …

రామ మందిరం వేడుకకి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి అన్న సంగతి తెలిసిందే. వారిలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందినవారు, ఇంకా ఇతర రంగాల్లో పేరు గాంచిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం …

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ …

సాధారణంగా సినిమా తీయడం అనేది చాలా సాహసమైన విషయం. అయితే, ఈ సినిమాలో ఎలాంటి జోనర్ ఎంచుకున్నాం అనేది కూడా ముఖ్యమైన విషయమే. పురాణాల మీద, ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. భారతదేశ ప్రజలు అంటేనే గుర్తొచ్చేది …

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉన్నట్టు సినిమా బృందం ప్రకటించింది. అయితే సినిమాకి కొంత మంది పాజిటివ్ టాక్ ఇస్తే, కొంత మందికి మాత్రం అంతగా నచ్చలేదు. …

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి తెలిసిందే. ఓటీటీలు ప్రతి వారం సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ …

ఒక సినిమా హిట్ అవ్వాలంటే టెక్నికల్ ప్రమోషన్స్ కన్నా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒకసారి ఒక సినిమా బాగోలేదు అని గాని, బాగుంది అనిగానిఎవరి దగ్గర నుంచి అయినా టాక్ వచ్చిందంటే దాని ప్రభావం ఆ పరిసర …

1987- 1988 మధ్య డిడి నేషనల్ లో ప్రచారం చేయబడిన ధారవాహిక రామాయణం. ఇది ఆ రోజుల్లో ఎంతగా పాపులర్ అయిందంటే ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్ గా మారింది. దీనికి 82% వీక్షకులు ఉన్నారు. రిపీట్ టెలికాస్ట్ మొత్తం …