అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22 తారీకున జరగనుంది ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7000 మంది విశిష్ట అతిధులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు రామ మందిర నిర్మాణ ట్రస్ట్ బోర్డ్ ఇప్పటికే పూర్తి చేసింది. అయితే …

సినిమా వాళ్ళని మనం వేరే ప్రపంచం నుండి వచ్చిన వారిలాగా చూస్తూ ఉంటాం. వారు కూడా మనుషులే అన్న విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్ గా చేయాలి అనుకుంటాం. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే …

యువతను ఎక్కువగా ఆకట్టుకునేది ప్రేమకథలే అనే విషయం తెలిసిందే. అందువల్లే ఏ సమయంలో రిలీజ్ అయినా ప్రేమకథలతో తెరకెక్కిన చిత్రాలు విజయం సాధిస్తుంటాయి. ఎంచుకున్న లవ్ స్టోరీలో ఫీల్ ఉంటే భాషతో, ప్రాంతం అనే తేడా లేకుండా ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అలాంటి …

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట విన్న అయోధ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈనెల 22వ తేదీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా అయోధ్యలో జనవరి 22వ తేదీన రామ మందిర ప్రాణ …

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా నియమితురాలైన వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనులలో బిజీ బిజీగా ఉన్నారు. షర్మిల కుమారుడి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో రేపు అనగా జనవరి 18న గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుక కోసం …

న్యాచురల్‌ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిన్ షోకు దూరంగా ఉంటూ అందం మరియు ప్రతిభతో అభిమానులను సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ లేడి పవర్ స్టార్ అని పిలుచుకునే సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు …

వందేళ్ల జీవితానికి పెళ్లి అనేది ముఖ్యమైన మజిలీ. కానీ ముందుగా తమ ఇష్టాలు, కోరికలు, కలల గురించి చర్చించుకోకపోతే మాత్రం తర్వాత బాధ పడాలి. అలాగే తమ స్నేహితుడు పెళ్లి తర్వాత ఎక్కడ క్రికెట్ కు దూరమవుతాడోనని అతడి స్నేహితులు వధువు …

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో చాలా మంది కొత్త వారిని తెర పైకి తీసుకువస్తోంది. ఇప్పటి దాకా బుల్లి తెరపై అడుగుపెట్టని ప్రతిభావంతులని వెతికి,  వారిలోని ప్రతిభను వెలుగులోకి …

సూపర్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సినిమా బృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మహేష్ బాబు, శ్రీలీల ఇచ్చిన ఇంటర్వ్యూ ఇవాళ బయటికి వచ్చింది. …

సంక్రాంతి పండుగ అనగానే రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పాటు గుర్తుకు వచ్చేది కోడిపందాలు కూడా. ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో ఎక్కువగా జరుగుతాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఓ రేంజ్ లో  జరుగుతాయి. గత ఏడాది …