మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ముందు బైక్ లేదా స్కూటర్ తీస్తాం.. రెగ్యులర్ ఆఫీస్ లు, స్కూల్స్, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించినా చాలా మంది బైక్స్ నే వాడతారు. అయితే, బైక్స్ వాడిన, …

సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆహారాలవాట్లు మారుతాయి. కొంత మంది ఆహార విషయంలో చిన్నప్పటి నుండి జాగ్రత్త తీసుకుంటారు. మరి కొంత మంది మాత్రం యుక్త వయసుకు వచ్చాక ఆరోగ్యపరంగా ఎవరికి తగ్గట్టు వారు ఆహార నియమాలు పెట్టుకొని పాటిస్తూ …

హిందీలో రిలీజ్ అయినా కూడా, తెలుగు వాళ్ళని సైతం చర్చించుకునేలా చేసిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అసలు సందీప్ రెడ్డి కారణంగానే తెలుగులో కూడా ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. రణబీర్ కపూర్ …

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వాసు వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కాలేజీ గొడవలు నేపథ్యంలో ఉంటుంది. 2009లో అప్పటికి ఉన్న పరిస్థితులు నేపథ్యంలో …

సీనియర్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్ లో రవితేజ హీరోగా, కళ్యాణి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చక్రి సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కూడా …

గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. తన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నట్లు ఆయన ఎప్పుడో చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు షూటింగ్ దశలో …

రింకు సింగ్ ఇప్పుడు ఈ పేరు టీమిండియా లో మారుమోగిపోతుంది. తన డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్ తో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. టీమిండియా కి ధోని తర్వాత సరైన ఫినిషర్ లేడు అని బాధపడుతున్న వారికి రింకు సింగ్ రూపంలో సమాధానం …

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కింగ్ కోహ్లీ అని అభిమానులు ముద్దుగా ఆయనను పిలుచుకుంటూ ఉంటారు. వరల్డ్ క్రికెట్ చరిత్రలోనే 50 సెంచరీలు పూర్తి చేసిన క్రికెటర్ గా రికార్డ్ సాధించాడు. తాజాగా …

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.రాబోయే 2024 ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. వైసిపి ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ముక్తకంఠంతో …