ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు పుష్ప పార్ట్ కోసం ఇండియా తో పాటు మిగతా దేశాలు వారు కూడా ఎదురు చూస్తున్నారు. పుష్పలో తన అద్భుతమైన నటనకి గాను మొట్టమొదటి నేషనల్ …

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రష్మిక మందన జంటగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన చిత్రం యానిమల్. ఈ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పుడు …

Nadendla Manohar: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్ పర్సన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విధంగా నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు జనసేన పార్టీ మహిళలను నేతలను కూడా విశాఖ పోలీసులు అదుపులోకి …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గుడుంబా శంకర్’. ఈ మూవీని ఆగష్టు 31న రీరిలీజ్ చేయబోతునట్లు చిత్ర నిర్మాత నాగబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు గుడుంబా శంకర్ రీరిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. …

సోషల్ మీడియాలో ఏ విషయం ఎందుకు వైరల్ అవుతుంది అనేది కూడా తెలియదు. కొన్ని సార్లు అసలు ఇంత చిన్న దాంట్లో ఇంత పెద్ద అర్ధం ఉందా అన్నట్టుగా ఉంటుంది. చాలా విషయాలు అలాగే చాలా మంది మనుషులు కూడా ఇలాగే …

నిర్మాత SKN గురించి అందరికీ పరిచయమే. ప్రొడ్యూసర్ గా టాక్సీవాలా, బేబీ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. అంతకు ముందు పిఆర్ఓ గా పనిచేసిన SKN ఎప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అయితే SKN ఎప్పుడు ఫంక్షన్లలో తన స్పీచ్ ల ద్వారా …

మరొక నాలుగు నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సిపి పార్టీకి గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్యేగా ఎంతో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా ఏపీ …

2023 సంవత్సరం తెలుగు సినిమాలకు అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది వందకు పైగా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో సూపర్ డూపర్ హిట్ అయినవి పది లోపే ఉన్నాయి. మంచి సినిమాలు గుర్తింపు తెచ్చుకున్నవి ఇంకొక 20 ఉంటాయి. ఇక మిగిలిన …

కృష్ణ ముకుందా మురారి.. ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ సీరియల్ లో ఇద్దరు గుమ్మల మధ్య ఇరుక్కున్న కలియుగ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రస్తుతం కృష్ణకు పెళ్లయింది అని …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. ఈ పథకం కింద పేదవారికి ఉచిత వైద్య అందిస్తున్నారు. అలాగే వైద్యం అనంతరం వారికి జీవన భృతి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.గతంలో 1059 ప్రొసీజర్స్ తో ఉన్న …