వాస్తవ గాధలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించే వెబ్ సిరీస్ లకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తుంది భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ది రైల్వే మెన్. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ సంస్థ దీనిని తెరకెక్కించింది. …
41 ఏళ్ల “అల్లు అర్జున్” పక్కన హీరోయిన్ గా… 40 ఏళ్ల హీరోయిన్..! ఎవరంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు.పుష్ప సినిమా ఇండియా వైడే కాకుండా వరల్డ్ వైడ్ గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ లెవెల్లో తరికెక్కించడం జరుగుతుంది. …
కొడుకు ఆడిన ఒకే ఒక్క అబద్ధం… ఈ మహిళ జీవితాన్నే మార్చేసింది..! భర్త తనని కొట్టడంతో..?
కోరా వెబ్ సైట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా ప్రపంచంలో ఏదో ఒక మూల నుండి ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇలా ఈ ప్రశ్నలు సమాధానాల ద్వారా చాలామంది అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. …
రోహిత్ శర్మ తర్వాత… ఈ 4 ప్లేయర్స్ లో నెక్స్ట్ కెప్టెన్ అయ్యేది ఎవరు…?
ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా ఫైనల్లో ఓటమితో నిరాశ చెందింది. ఆస్ట్రేలియాపై ఫైనల్లో ఓడి ఛాంపియన్ టైటిల్ను కోల్పోయింది. ఇప్పుడు టీమ్ ఇండియాలో నెక్స్ట్ ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అయితే, రాబోయే టోర్నీలో భారత్ ఏం …
ఈ వ్యక్తుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు..! ఇలా ఆలోచించడం అవివేకం ఏమో..?
మన హీరోలు అంటే మనకి అభిమానం ఉండడం సహజమే. కానీ, మన హీరోల మీద అభిమానంతో ఇంకొక హీరోని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం తప్పు. ఇటీవల కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ అయ్యాయి. మా హీరో తోపు అని అనడం …
వరల్డ్ కప్ ఫైనల్ చూడడానికి ధోనీ ఎందుకు వెళ్లలేదు..? అసలు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు..?
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగగింది. ఈ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించేందుకు లక్ష 30 వేల మంది భారతీయ అభిమానులు విచ్చేశారు. వారితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ హీరోలు …
“Aadi Keshava” Review: This movie features a talented cast and crew. Check out the rating and review for more information.”Vaishnava Tej “Aadi Keshava” is a Telugu action drama movie written …
2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందిన తర్వాత క్రికెట్ ప్లేయర్లు అందరూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బౌలర్లు సిరాజ్, షమీ తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని …
Kotabommali PS’ is scheduled for release on November 24. The film is produced by Bunny Vas and Vidya Koppineedi and Teja Marni is the director. The film is the remake …
“లక్ష్మీ పార్వతి వల్ల మంచి జరగలేదు..! మా ఫ్యామిలీలోకి ఒక శని వచ్చింది” అంటూ… “నందమూరి చైతన్య కృష్ణ” కామెంట్స్..!
నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న ఎలా ప్రతి ఒక్కరు… ఎవరికి తగ్గ ఇమేజ్ ను వారు …