తెలుగు సినిమా పరిశ్రమకు పండుగలు సీజన్ ఎప్పుడు కూడా కాసుల వర్షం కురిపిస్తూ ఉంటుంది… అందుకే ఏదైనా పండగ వస్తే చాలు పోటీపడి మరి సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు దసరా పండుగ సీజన్ టైం వచ్చింది. తెలుగు బాక్సాఫీసును ఢీకొట్టడానికి …

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 19 వ తేదీకి వాయిదా వేసింది. అయితే మంగళవారం నాడు ఈ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు లాయర్లు పిటిషన్ దాఖలు …

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా, ఆ తరువాత జబర్దస్త్ జడ్జ్‌గా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ గా కొనసాగుతున్నారు  రోజా. ఆమె గురించి అందరికీ తెలిసిందే. సినిమాలకు, బుల్లితెరకు వీడ్కోలు చెప్పిన రోజా, తాజాగా టివి సెలెబ్రిటీలు  శ్రీవాణి, విక్రమాదిత్యల ఫుడ్ బిజినెస్ …

స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అలీ, తనదైన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అలీ పరిమితంగానే  సినిమాలలో నటిస్తున్నప్పటికీ, పలు బుల్లితెర …

ఒక మహిళ కొన్ని రోజల కిత్రం తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయం పై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నేడు(సోమవారం) …

ప్రతి వారం కొత్త చిత్రాలు విడుదల అవుతాయనే విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ మూడవ వారం విడుదల అయ్యే సినిమాలు మరింత ప్రత్యేకం కానున్నాయి. తెలుగువారు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గ్రాండ్ గా జరుపుకునే పండుగ దసరా రానుంది. దసరా పండుగ …

ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. తొలిసారిగా తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో సంతోషం వెల్లివిరిసింది. ఈ ఏడాది టాలీవుడ్ కి అత్యధిక అవార్డులు రావడంతో ఇండస్ట్రీలో సంబరాలు చేసుకుంటున్నారు. చలనచిత్ర రంగంలో …

ప్రస్తుతం తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలలో లియో ఫీవర్ నడుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, లొకేష్ కనకరాజ్ కాంబో కావడంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన …

బస్సు లేదా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న సమయంలో పక్కన ఉన్నవారితో మాటలు కలపడం అనేది సర్వ సాధారణంగా జరిగే విషయం. ఆ ఇద్దరి వ్యక్తుల అభిరుచులు లేదా ఆలోచనలు ఒకేలా ఉంటే వారి చర్చలకు అవధి ఉండదు. అది అభిమానం …

హైదరాబాద్ లో అక్టోబర్ 6 వ తేదీన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో జరిగిన ఒక విషయం మీద పాకిస్తాన్ కీపర్, బాటర్ మహ్మద్ రిజ్వాన్ మీద వినీత్ జిందాల్ అనే భారతీయ న్యాయవాది ఐసీసీలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి …