హిందు సంప్రదాయంలో ఆచారాలు, ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో అన్నింటిని పాటించకపోయినా, కొన్నింటిని మాత్రం అందరు తప్పనిసరిగా పాటిస్తుంటారు. అలాంటివాటిలో కొన్ని పనులు చేసి వస్తున్నప్పుడు లేదా కొన్ని గుడులకు వెళ్లినప్పుడు అక్కడి నుండి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా …
తెలంగాణ రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిన బట్టి పాదయాత్ర ! 100 రోజులు పూర్తి !
మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. …
రావణుడి శవాన్ని చూసి ఏ భార్యా చెప్పని మాటలు చెప్పిన మండోదరి.. రావణుడి మరణానికి అసలు కారణం ఏంటంటే?
మహా పతివ్రత అయిన మండోదరి రావణాసురుడి భార్య. ఈమె విశ్వకర్మ పుత్రుడైన మయ బ్రహ్మ కుమార్తె. ఈమెను రావణాసురుడు మోహించి వివాహం చేసుకోవడం జరిగింది. ఈమెకి ఇంద్రజిత్తు జన్మించాడు. దేవకన్య అయిన హేమకు, మయ బ్రహ్మకు ఈమె కలిగింది. అయితే మండోదరి …
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా, మిస్టర్ కూల్ గా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సైతం తన మార్క్ ను చూపించాడు. 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో చెన్నై సూపర్కింగ్స్ జట్టును 5వ సారి విజేతగా నిలిపి …
ఆహారం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా..అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే..!!
మామూలుగా మనం అన్నం తినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తింటారు. అందులో కొంతమంది నీరు పక్కన లేకుంటే అన్నం అసలు తినలేరు. కొంతమంది అన్నం పూర్తయ్యాక మాత్రమే నీరు తాగుతారు. మరి అన్నం తిన్న వెంటనే నీరు తాగవచ్చా.. లేదా అన్నది …
చెరుకు రసంలో నిమ్మకాయ రసాన్ని ఎందుకు వేస్తారో తెలుసా..? లేకపోతే ఏమవుతుంది.?
వేసవికాలంలో ఎండలు తట్టుకోలేక మనం ఎక్కువగా పానీయాలను తీసుకుంటూ ఉంటాము. నీళ్ల తో పాటుగా ఎక్కువగా పండ్ల రసాలు వంటివి తీసుకుంటూ ఉంటాము. ఎండల వల్ల నీరసం కలగకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండొచ్చు. అలానే చెరకు …
చంటిపిల్లల విషయంలో తల్లులు తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోవాలి…!
చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా సమయాన్ని కేటాయిస్తారు. ఎందుకంటే మన పరిసరాలు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాంటిది పసి పిల్లలు ఉన్న ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇల్లును ఏ విధంగా ఉంచుకోవాలి..? అనేది చాలా ముఖ్యం. #1. …
భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన చిత్రం ఆదిపురుష్. మొదటి షో దగ్గర నుండి ఈ చిత్రం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పై సినీ ప్రముఖులు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు …
14 మంది కలిసి ఒక్కడి మీద పగ బట్టారు.. రాకేష్ మాస్టర్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. జీవితంలో ఎన్నో కష్టాలు తట్టకుని తన ఆటిట్యూడ్ తో ఉన్నత స్థితికి చేరుకున్న రాకేష్ మాస్టర్, ఆఖరికి ఆ ఆటిట్యూడే అతన్ని అందరికి దూరం అయ్యేలా చేసింది. ఆయన లైఫ్ లో …
మనలో చాలా మందికి అప్పుడప్పుడు పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు.పంటినొప్పికి ప్రధాన కారణం ఒకరకమైన బ్యాక్టీరియా. ఇది యాసిడ్ను ఉత్పత్తి చేసి టూత్ ఎనామిల్ను దెబ్బతీస్తుంది. ఫలితంగా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా నోట్లో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా …
