పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించిన ‘ఆది పురుష్’ సినిమా జూన్ 16న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ రిలీజ్ తో …

సెరిబ్రల్ పాల్సీ తో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల కుమారుడు మరణించారు. ఆయన వయసు 26 సంవత్సరాలు. ఈ పిల్లవాడు చూడడానికి మామూలుగా అనిపించినా మూడు నెలలకి తల నిలకడగా లేదు. అయితే తొమ్మిది నెలలు బాబుకి వచ్చిన తర్వాత సెరిబ్రల్ …

టాలీవుడ్ డైరెక్టర్ లలో సినిమా మేకింగ్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉంటుంది. కానీ పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక శైలి పాటిస్తుంటాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఈయన సినిమాల్లో ఫైట్స్ చూస్తుంటే.. ఆయన …

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం …

షాంపూ మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు జుట్టుకు రాసుకుంటాం. కానీ షాంపూ ఎలా వచ్చింది.. ఎవరు కనిపెట్టారు. అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. షాప్ కి వెళ్ళామా.. షాంపూలు తెచ్చుకున్నామా.. జుట్టుకి రాసుకున్నామా.. అంత వరకు మాత్రమే మనకు షాంపు …

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ రీసెంట్ గా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన తరువాత రాకేష్ మాస్టర్ గురించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 1500 సినిమాలకు  కొరియోగ్రఫర్ గా పనిచేసిన ఆయన ఎన్నో విజయాలను …

ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘ బిగ్ బాస్’ గా పాపులరిటిని సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో  అన్ని భాషలలోనూ టెలికాస్ట్ అవుతూ ఆడియెన్స్ ను అలరిస్తోంది.  తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 6వ …

భారత జట్టు ఐసీసీ ట్రోఫీని సాధించి సుమారు పది సంవత్సరాలు అవుతోంది. చివరిసారిగా ధోని కెప్టెన్సీ లో భారత జట్టు 2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఆ తర్వాత నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో భారత జట్టు  పరాజయం …

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం నాడు గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అనేక హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు. కొరియోగ్రాఫర్ గా వినూత్నమైన డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం …