సాధారణంగా వర్షాకాలం అంటే జాగ్రత్తగా ఉండాలి. అసలు మామూలుగానే ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇంక వర్షాకాలం అంటే మాత్రం ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఏ వ్యాధి అయినా సరే తొందరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. …

మనం టాబ్లెట్ ఎలా వేసుకుంటాం..? గ్లాస్ వాటర్ తో టాబ్లెట్ వేసుకుంటాం. కానీ కొంతమంది టీ కాఫీలతో, జ్యూస్ లతో కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా వేసుకోకూడదట. అసలు టాబ్లెట్ ను ఎలా వేసుకోవాలి..? ఎలా వేసుకుంటే పని …

పండ్లలో రారాజు అయిన మామిడి పండ్లను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. మామిడి పండు ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోను ఎండాకాలం వచ్చిందంటే చాలు అన్ని రకాల మామిడి పండ్లను ట్రై చేసేస్తూ ఉంటారు. అలానే మామిడి …

దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించగా, కృతిసనన్ సీతాదేవిగా నటించింది. ఈ మూవీకి ఒక వైపు …

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల తుది శ్వాస విడిచారు. రాకేష్ మాస్టర్ ఎన్నో సంవత్సరాల నుండి తెలుగులో ఎన్నో మంచి పాటలకి కొరియోగ్రఫీ అందించారు. అలాగే ఈటీవీలో వచ్చిన ఢీ షో ద్వారా కూడా రాకేష్ మాస్టర్ ఇంకా పేరు …

ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’ సినిమాకు రిలీజ్ అయిన దగ్గర నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర బృందం డైలాగ్స్ ను మారుస్తామని ప్రకటించింది. అయినప్పటికి ఈ మూవీ పై వస్తున్న …

అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో దూసుకెళ్తోంది. ఈ చిత్రం మూడవ రోజు కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆదిపురుష్ మూవీ …

ట్రెండ్ సెట్టర్ గా భట్టి పాదయాత్ర..కర్ణాటక సీఎం ఆసక్తి.. డీకే శివకుమార్ ఆరా.. తెలంగాణ కాంగ్రెస్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ట్రెండ్ సెట్ చేస్తోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం..రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా భట్టి …

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. అయితే అనివార్య కారణాలతో ఈ మూవీ  షూటింగ్ సజావుగా జరగడం లేదు. …

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో ఎన్టీఆర్,రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఒకటి. ఈ భారీ మల్టీస్టారర్ మూవీ గత ఏడాది మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి, సంచలనం సృష్టించింది. ఇండియాకి స్వతంత్రం రావడానికి ముందు జరిగిన స్టోరీ …