Nayanthara: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. నయనతార మలయాళంలో మనస్సినక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో హీరో జయరామ్. 2005లో వచ్చిన తమిళంలో అయ్యా, రజనీకాంత్ చంద్రముఖి …

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రభాస్ అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. ఈ సినిమా బాహుబలి సినిమా రేంజ్ లో ఉంటుందని …

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ వచ్చేసింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. …

సాధారణంగా పౌరాణిక సినిమాలంటే ప్రేక్షకులకు సినిమాలు మాత్రమే కాదు. పౌరాణికం భారతీయ ప్రజల్లో ఎన్నో సంవత్సరాల నుండి నాటుకుపోయిన ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. అందుకే ఎవరైనా సరే పౌరాణికం మీద సినిమాలు తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీస్తారు. ఎంత జాగ్రత్తగా …

ఒకే మాట, ఒకే భార్య మాట తప్పని వ్యక్తిత్వం, మడమ తిప్పని శౌర్యం వీటన్నింటికి ప్రతి రూపమే శ్రీరాముడు.అందరికీ ఆదర్శప్రాయుడు. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వాల్మీకి రాసిన రామాయణం ద్వారా శ్రీరాముడి కథ అందరికి తెలిసిందే. రామరాజ్యం …

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న వీరిద్దరూ దాదాపు పుష్కర కాలం తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ జయంతి …

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం గురించిన ప్రచారాలు తరచు సోషల్ మీడియాలో వైరల్ …

భారత క్రికెటర్, ఐపీఎల్ లెజెండ్ అయిన అంబటి రాయుడు రీసెంట్ గా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తరువాత అంబటి రాయుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్‌ జట్టులో తనను సెలెక్ట్ చేయకపోవడం గురించి వెల్లడించారు. …

అర్జునుడికి చెట్టు, కొమ్మ, పక్షి కాదు… దాని కన్నులోని కనుగ్రుడ్డు మాత్రమే కనిపించిందట! కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేఎల్ఆర్ ఇప్పుడు అదే సూత్రం పాటిస్తున్నారు! కిచ్చన్నగారి లక్ష్మారె్డ్డిగా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన  డైనమిక్ లీడర్… హై …

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘రంగస్థలం’. వై.రవి శంకర్, వై.నవీన్, సి.వి.మోహన్ లు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న 2018లో రిలీజ్ అయ్యింది. ఈ మార్చి 30కి ఈ సినిమా …