సాధారణంగా అరచేతుల పై గీతలు లేదా రేఖలు మాత్రమే కాకుండా చాలా రకాల గుర్తులు కూడా ఉంటాయి. ఈ గుర్తులు ఒక్కోటి ఒక్కో విషయాన్ని చెబుతాయని నిపుణులు చెబుతున్నారు. కొందరి అరచేతిపై త్రిభుజం గుర్తు కనిపిస్తుంది. హస్తసాముద్రిక శాస్త్రంలో త్రిభుజం గుర్తుకు …

భారతీయ సినిమా ఇండస్ట్రీ అంటే తమ అభిమాన హీరో హీరోయిన్లని ప్రేక్షకులు దేవుళ్లతో సమానంగా చూస్తారు. అందుకే వారికి గుళ్ళు కట్టడం, వారి పోస్టర్లకి, కట్ అవుట్ లకి పాలతో అభిషేకం చేయడం వంటివి మన దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి. …

అఖిల్ అక్కినేని హీరోగా ఇటీవల విడుదల అయిన సినిమా ఏజెంట్. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్యలో ఈ సినిమా విడుదల అయ్యింది. కానీ ఆ అంచనాలని అందుకోలేకపోయింది. సినిమాలో ఏ ఒక్క అంశం కూడా …

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్‌ వేడుక శుక్రవారం రాత్రి మెగాబ్రదర్ నాగబాబు ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను …

సాధారణంగా భక్తి చిత్రాలు ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవుతాయి. అందులోనూ రామాయణం అయితే అందరికి  తెలిసిన స్టోరీ కావడం వల్ల రామాయణం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలపై  మరింత ఆసక్తి ఏర్పడుతుంది.అలా రూపొందిన చిత్రం ఆదిపురుష్. పాన్ ఇండియా  స్టార్ …

తెలుగు ఓటిటి సంస్థ ఆహా నుండి గ్రామీణ నేపధ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం ఇంటింటి రామాయణం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. సీనియర్ నరేష్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. చిత్రం : …

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం …

మనం ప్రతి రోజూ మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగానే తెలిసి తెలియక అనేక పొరపాట్లు కూడా చేస్తాం. ఈ విధంగా చేసే తప్పులే చివరికి అనేక సమస్యలకు దారి తీస్తాయి. కానీ ఇలాంటి విషయాలను కొందరు నమ్ముతారు …

తాజాగా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​, షాలిమార్​- చెన్నై సెంట్రల్​ కోరమండల్​ ఎక్స్​ప్రెస్​, గూడ్స్​ రైలు.. బాలాసోర్​లోని బహనాగా బజార్​ స్టేషన్​కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. …

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా ఎదురీత ఇంకా తగ్గలేదు. ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ వరుస పెట్టి వికెట్లను కోల్పోవడం అందరిని నిరాశపరిచింది. రోహిత్ శర్మ, పూజారా, విరాట్ కోహ్లీ, శుభమన్ …