తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ …

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పెళ్ళికి పెద్ద పీట వేశారు. ప్రతి ఏడాది పెళ్లిళ్ల సీజన్ లో ప్రజల హడావిడి మాములుగా ఉండదు. వివాహ పత్రికలు ముద్రించటం నుంచి పెళ్లి సందడి మొదలవుతుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ శుభలేఖను జీవితాంతం మధుర జ్ఞాపకంగా …

ఆదివారం వచ్చింది అంటే చాలు చాలా మంది ఇళ్లల్లో చేసుకునే వంటకం చికెన్. మార్కెట్ కు వెళ్లి చికెన్ ను తెచ్చుకుని.. దానిని శుభ్రంగా వాష్ చేసుకుని వంట చేసేస్తూ ఉంటారు. అయితే.. ఇలా చికెన్ ను వాష్ చేయచ్చా..? చేయడం …

హీరో కమల్ హాసన్  సినీ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రుతిహాసన్. అతికొద్ది కాలంలోనే హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్  గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా  సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా, డాన్సర్ గా శృతి …

స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళ నటి కస్తూరి ప్రధాన పాత్రలో ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజురోజుకూ ఎన్నో మలుపులు తిరుగుతూ రసవత్తరంగా సాగుతోంది.ఫలితంగా దీనికి ఆదరణ కూడా భారీ …

జవహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు భారతదేశ మొదటి ప్రధాన మంత్రి. అతను 14 నవంబర్ 1889న అలహాబాద్‌లో జన్మించాడు. జవహర్ లాల్ నెహ్రూ జన్మస్థలం అహ్మదాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్. పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ …

మనం చిన్నప్పటి నుండి వింటున్న మాట ఒకటి ఉంది.. అదేంటంటే..” మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు ” అని. కానీ మనలాంటి వాళ్ళని మనం కనుక్కోవడం చాలా కష్టం.. కానీ మన స్టార్ సెలెబ్రెటీల లాగ ఉండేవారిని అయితే మనం …

పరుచూరి మురళి దర్శకత్వంలో, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎమ్.ఎస్.రాజు నిర్మించిన చిత్రం ‘నీ స్నేహం’. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘నీ స్నేహం’ లో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించగా.. ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్, హీరోయిన్ తాత …

కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి భవిష్యత్తు లో మనతోనే ఉంటారో లేదో చెప్పలేం. సినిమా సెలబ్రిటీలు మనకి వ్యక్తిగతంగా పరిచయం ఉండరు. అయినా సరే వాళ్లు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరో …

మాయాబజార్, గుండమ్మ కథ సినిమాలు తెలుగు సినిమా చరిత్రపై చెరగని గుర్తును వేసాయి. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. అవి ఎవర్ గ్రీన్ చిత్రాలు. అయితే ఆ సినిమాలను నిర్మించినది విజయ వాహినీ స్టూడియోస్ అన్నది అందరికి తెలిసిందే. విజయా వారి సినిమాల …