మన దేశంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. భిన్న సంస్కృతులూ ఉంటాయి. ముఖ్యంగా హిందువులు ప్రకృతిలో ఉండే అన్నింటినీ పూజిస్తారు. ఇలాంటి ఆచారాల వల్లే ప్రపంచ దేశాలు మన దేశాన్ని గౌరవిస్తాయి. అయితే మన ఆలయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. …

నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. అయితే ఇన్ని రోజులు అతడిని కాపాడుకుంటూ వచ్చాడు బాబాయ్ బాలకృష్ణ. బాలయ్య మాట …

‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “సాలార్” చిత్రాన్ని చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ …

తొలిప్రేమ, రంగ్‌దే వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రం ‘సార్’. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ ఇదే కాగా.. ఇందులో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించారు. …

గతేడాది తెలుగు చిత్ర సీమకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆ విషాదాల నుంచి బయటపడి కొత్త ఏడాది లో రెండు నెలలు గడవక ముందే మరి కొన్ని విషాదాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే …

సెలబ్రిటీల పెళ్లి అంటే అదో పెద్ద వేడుక. అందరి దృష్టి వారిపైనే పడుతుంది. దుస్తులు తయారు చేయడానికి డిజైనర్లు, సినిమాలను తలపించే పెద్ద పెద్ద సెట్టింగ్‌లు, సంగీత్‌లు, మెహందీ ఫంక్షన్లు.. అయితే సెలబ్రిటీల లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అభిమానులకి, …

నందమూరి తారకరత్న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మోహనకృష్ణ- శాంతి దంపతులకు 1983 , ఫిబ్రవరి 22వ తేదీన ఆయన జన్మించారు. ముందు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా, సినిమాల్లో తగిన గుర్తింపు రాకపోవడంతో ఇక రాజకీయాలలో యాక్టివ్ కావాలని తారకరత్న …

ఈ మధ్య దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది. నగరంలో మెట్రో అందుబాటులోకి రాకముందు నగరవాసులు ఎక్కువగా ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణించేవారు. ప్రతి రోజు లక్షల్లో ఆఫీసులకు , వారి గమ్యస్థానానికి చేరుకునే …

మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20% ఇండియాకే దిగుమతి చేయబడింది అని మనలో చాలా మందికి తెలీదు. ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు …

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనుష్కకి .. ‘బాహుబలి’ చిత్రం తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఆమె దాన్ని ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత అనుష్క భాగమతి, నిశ్శబ్దం చిత్రాలు చేసింది. కానీ ఆ …