సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతులు పొందిన కృష్ణంరాజు మరణించారు. కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరాదేవి కూడా కన్నుమూశారు. ఘట్టమనేని కుటుంబం విషయానికి …

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదల అయ్యింది. చిరంజీవికి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కథపరంగా, నటనపరంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి …

ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ ఆడియెన్స్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు పాజిటివ్ గా మాట్లాడుతూ, ఇప్పటికీ ఈ సినిమాపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. అయితే భారత సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి నిరూపించిన రాజమౌళిపై ఇతర …

పండ్లని, డ్రై ఫ్రూట్స్ ని ప్రతి రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అందుకనే చాలా మంది ప్రతి రోజు డైట్ లో పండ్లను, డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా పండ్లను, డ్రై …

క్రికెట్ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ నెల 16న ఆస్ట్రేలియా వేదిక‌గా ఈ మెగా టోర్నీ మొద‌లు కానుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ తొలి టైటిల్‌ను టీమిండియా గెలిచిన సంగ‌తి తెలిసిందే. 2007లో …

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలు ఉండకుండా ఉండాలంటే మంచి పోషక పదార్థాలు తీసుకోవాలి. ఈ పోషకపదార్థాలను కనుక మీరు డైట్ లో తీసుకుంటే కచ్చితంగా కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా మీ …

బెంగళూరు వేదికగా తెలుగు టైటాన్స్ కి, బెంగళూరు బుల్స్ కి జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 2022 లో మొదటి మ్యాచ్ లోనే తెలుగు టైటాన్స్ పరాజయం చవిచూసింది. తెలుగు టైటాన్స్ పై 34-29 తేడాతో బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. …

ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళ జనరేషన్ …

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ లో రెండో సారి వచ్చేశాడు, సమ్మర్ లో వచ్చిన ఆచార్య భారీ డిసాస్టర్ అయిన తర్వాత మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా గాడ్ ఫాదర్ చేసిన మెగాస్టార్…. దసరా …

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రాధాకృష్ణ(చినబాబు) భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు …