ఒక్కొక్కసారి మనిషి చేసే పని కంటే వాళ్ల హోదాకే విలువ ఎక్కువ ఇస్తారు. ఎలాగంటే ఒక మామూలు కిరాణా కొట్టు నడిపే వాళ్ళకంటే 12 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగి కి విలువ ఎక్కువ ఇస్తారు. అదేవిధంగా …

సాధారణంగా హీరో, హీరోయిన్లు అన్న తర్వాత పాజిటివ్ రోల్స్ మాత్రమే చేస్తారు. ఇది చాలా వరకు మనందరికీ ఉండే ఒక అపోహ. ఇలాగే చాలా మంది హీరోయిన్లు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ ప్రిఫర్ చెయ్యరు. నెగిటివ్ రోల్ చేస్తే వారిపై ఉన్న …

చిత్రం: గార్గి నటీనటులు: సాయి పల్లవి, కాళీ వెంకట్, జే. జయ ప్రకాష్, ఆర్. ఎస్. శివాజీ నిర్మాత: థామస్ జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం: గౌతమ్ రామచంద్రన్ సంగీతం: గోవింద్ వసంత విడుదల తేదీ: జూలై 15, …

అ, ఎవరు, నగరం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్ర. ఎస్ ఎమ్ ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా టాప్ హీరోయిన్ గా మాత్రం …

సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ …

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవల విడుదల అయ్యింది. గత కొంత కాలం నుండి నాని ఎన్నో రకాల పాత్రలని చేస్తున్నారు. దాంతో నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో …

మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో తయారుచేసే విధానం కూడా అంతే ముఖ్యం. ఆహారంలోని స్వచ్ఛత మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే దీనికి కారణం. కరోనా మహమ్మారి తర్వాత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. అయితే వంటింట్లో మనం అనుసరించే కొన్ని …

ఆడవారికి చదువు, ఉద్యోగం అంటే చిన్నచూపు చూసే సమాజం మనది. తమకంటూ ఒక మంచి గుర్తింపు సాధించుకోవాలనే ఆలోచన ఉన్న, వాటిని అణచివేస్తూ, కుటుంబ బాధ్యతలలోకి నెట్టేస్తూ ఉంటారు మహిళలను. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన సాధించాలన్న పట్టుదల ఉంటే ఎలాంటి అసాధ్యమైన …

ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనకంటే …

మోసపోయినవారు ఉన్నంత వరకు మోసం చేసే వాడికి కొదవేలేదు. మోసగాళ్లకు మాయమాటలు చెప్పి అమాయక ప్రజలు నమ్మిస్తూ తమ దారిలోకి తెచ్చుకుంటారు. అసలు విషయం తెలుసుకున్నాక మోసపోయిన వారు లబోదిబోమంటు మోరపెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి మన ఆంధ్ర ప్రదేశ్ …