భారతీయ రైల్వేలు ఫిబ్రవరి 8న మదర్స్ డే రోజున రైళ్లలో ప్రత్యేక ‘బేబీ బెర్త్’ (కొత్తగా జన్మించిన పిల్లలకు సీట్లు) తీసుకొచ్చింది. ఇక్కడ శిశువులు ఇప్పుడు వారి తల్లితో పాటు పడుకోవచ్చు. వీటి వలన తల్లులకు పిల్లలతో ప్రయాణం చేయడం కష్టతరంగా …
“అల వైకుంఠపురంలో” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అల వైకుంఠపురంలో. 2020 మొదటిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ అందించిన సంగీతం, కొరియోగ్రఫీ …
ఏంటి “విష్ణు” గారూ… ఇలా మాట మార్చేశారు..? వైరల్ అవుతున్న వీడియో..!
సరైన హిట్స్ లేక గత కొంత కాలంగా మంచు విష్ణు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు. ఈ మధ్యకాలంలో మా అధ్యక్షుడిగా అయిన తర్వాత కూడా సినిమాపై అంతా ఫోకస్ చేయడం లేదు. ఆడోరకం ఈడోరకం సినిమా తర్వాత ఆ రెంజ్ …
ఇంటర్వ్యూలో “కోహ్లీ”ని అలా అవమానించారు ఏంటి..? ఫ్యాన్స్ హర్ట్..?
విరాట్ కోహ్లీ టాప్ క్రికెట్ దిగ్గజాలలో ఒకరి గా పేరు పొందిన ఆటగాడు. కోహ్లీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో మంచి పేరు సంపాదించుకున్న ప్లేయర్. కానీ ఆయన ఐపీఎల్ సీజన్ లో చాలా పేలవమైన ఆట ఆడుతూ ఫ్యాన్స్ నీ …
అభిమాని ఇచ్చిన గిఫ్ట్కి కాళ్ల మీద పడ్డ “రామ్ చరణ్”..! ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.?
తాము అభిమానించే హీరోలపై అభిమానులు తమ ఇష్టాలను ఒక్కో విధంగా వ్యక్తం చేస్తారు. ఇదేవిధంగా ఒక అభిమాని రామ్ చరణ్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తో తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి రామ్ …
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంచలనమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు ఈ అపరకుబేరుడు. తాజాగా ఆయన ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అతను ఎవరో అనుకుంటున్నారా వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడు …
శివ పురాణం ప్రకారం ఈ 7 సంకేతాలు కనపడితే.. 6 నెలల్లోనే మరణం అంట.!
హిందువులు అందరూ నమ్మేది సనాతన ధర్మాన్ని. అయితే దానిలో ఉండేటు వంటి కర్మ సిద్ధాంతం ఎన్నో పాఠాలను నేర్పుతుంది. పుట్టుక, చావు మరియు జీవితం మనిషి కర్మ ప్రకారమే జరుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివ పురాణంలో మనిషి చనిపోయే …
“అసాని” తుఫాన్ ధాటికి తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం.. చూసేందుకు ఎగబడుతున్న జనం.. ఎక్కడంటే?
ఆగ్నేయ బంగాళాఖాతం వైపు తుఫాన్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ మరింత బలపడింది. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపిస్తోంది. ఈ తుఫాన్ తీవ్ర రూపాంతరం చెందిన కారణంగా తూర్పు తీర రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది …
ట్విట్టర్ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. సిఈఓ పరాగ్ భార్య ఆశ్చర్యపోయే ట్విస్ట్.. ఏంటంటే..?
అమెరికన్ బిజినెస్ దిగ్గజం ఎలన్ మస్క్ గురించి తెలియని వారుండరు. ఆయన ట్విట్టర్ కొనుగోలు చేసిన విషయంపై ప్రతి ఒక్క సీన్ సినిమా క్లైమాక్స్ సీన్ లా కనిపిస్తోంది. ట్విట్టర్ లో అధిక భాగాన్ని కొనుగోలు చేయడం నుంచి ఆ సంస్థ …
కొడుకు అంత స్టార్ హీరో అయినా.. యష్ తండ్రి ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
కొడుకు అంత స్టార్ హీరో అయినా.. యష్ తండ్రి ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజిఎఫ్ మానియా కొనసాగుతోంది. సినిమా రిలీజ్ తోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీతో భాషతో సంబంధం లేకుండా …
