Ads
ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సమంత పేరే వినిపిస్తోంది. ఆమె పై వస్తున్న రూమర్ల సంగతి పక్కన పెడితే..ఆమె సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. తాజాగా సమంత తన స్టేటస్ లో ఓ విషయాన్నీ పంచుకున్నారు. సమంత ప్రత్యుష ఫౌండేషన్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే.
Video Advertisement

తన సన్నిహితుల సాయం తో సమంత దానిని సమర్ధవంతం గా నిర్వహిస్తున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ శేషాంక కూడా ఈ ఫౌండేషన్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవలే శేషాంక, బినేష్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్నీ ఇంస్టాగ్రామ్ వేదిక గా పంచుకున్నారు. వారి పోస్ట్ ను సమంత తన స్టేటస్ లో షేర్ చేసారు. “మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వం గా ఉంది.. బేబీ షరియా కి అమేజింగ్ పేరెంట్స్ ఉన్నారు..” అంటూ స్టేటస్ లో పంచుకున్నారు.
View this post on Instagram
End of Article
