మొత్తానికి RCB ఫాన్స్ హ్యాపీ అనుకుంటా అంటూ…Women’s T20 మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్.!

మొత్తానికి RCB ఫాన్స్ హ్యాపీ అనుకుంటా అంటూ…Women’s T20 మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఇవాళ మహిళల 2020 లో రెండవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో స్మృతి మందన నేతృత్వం వహిస్తున్న ట్రయల్ ‌ బ్లేజర్స్ జట్టు విజయం సాధించింది. మిథాలీ రాజ్ నేతృత్వం వహిస్తున్న వెలాసిటీ జట్టు ఓడిపోయింది . డియాండ్రా డాటిన్‌ (29*; 28 బంతుల్లో 3×4), రిచా ఘోష్‌ (13*; 10 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. తర్వాత స్మృతి మందన (6; 9 బంతుల్లో) చేశారు. వెలాసిటీ జట్టులో షెఫాలీ వర్మ (13), శిఖపాంఏ (10), కాస్పరెక్‌ (11*) టాప్ స్కోరర్స్ గా నిలిచారు. ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్ గా పేరు సంపాదించిన సోఫీ ఎకిల్ ‌స్టోన్‌ (4/9), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/13), జులన్‌ గోస్వామి (2/13) స్కోర్ చేశారు.

Video Advertisement

ఒక సిక్సర్, ఇంకా ఒక బౌండరీ తో ఓపెనర్‌ షెపాలీ వర్మ (13) ను 2.2వ బంతికి జులన్‌ బౌల్డ్‌ చేశారు. ఆ తర్వాత ఎకిల్‌ స్టోన్‌ బౌలింగ్ తో జట్టు స్కోరు 19 వద్ద వరుసగా మిథాలీ రాజ్‌ (1), వేద కృష్ణమూర్తి (0) పెవిలియన్ చేరారు. తర్వాత డేనియెల్‌ వ్యాట్‌ (3) స్కోర్ చేశారు. సుష్మ వర్మ (1) చేయగా, సున్‌ లూస్‌ (4) చేశారు.ఎకిల్‌ స్టోన్ సుష్మ ను ‌,రాజేశ్వరీ లూస్‌ ను అవుట్ చేశారు. శిఖా పాండే (10) రనౌట్‌ అయ్యారు. కాస్పెరెక్‌ (11) స్కోర్ చేశారు. సుశ్రీ దివ్యదర్శిని (0) ని గైక్వాడ్‌, ఎక్తా బిష్ఠ్‌ (0)ను దీప్తి, జహనారా ఆలమ్‌ (1)ను ఎకిల్‌ స్టోన్‌ ఔట్‌ చేశారు. ఇవాల్టి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

 

#1

#2 #3 #4 #5 #6


End of Article

You may also like