ఐపీఎల్ సీజన్ 2022 లో ముంబై,చెన్నై జట్టు దారుణంగా విఫలమయ్యాయి. అయితే చెన్నై ఎలాగొలా ప్లే ఆఫ్స్ అవకాశాన్ని దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ చివరి పోరులో రోహిత్ సేనా సిఎస్కే ను దారుణంగా దెబ్బతీసింది. వాంఖడే స్టేడియం వేదికగా సాగిన పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సిఎస్కే 16 ఓవర్లలో కేవలం 97/10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 14.5 ఓవర్లలోనే 103-5 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని నమోదు చేసింది. కీలక మ్యాచ్ లో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. గెలవాల్సిన మ్యాచ్ ను చేతులారా చేజార్చుకుంది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సీఎస్కే జట్టు కోల్పోయింది.
టోర్నీ ఆరంభం నుంచి పడుతూ లేస్తూ వచ్చిన సీఎస్కే జట్టు ఈ ఒక్క మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండేవి. కానీ అనుకోకుండా ముంబై జట్టు దెబ్బతీయడం తో ఈసారి ఫైనల్ చేరకుండానే చెన్నై నిష్క్రమించింది.
#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17

#18

#19

#20










3 వికెట్లు తీసి ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షల్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు శుభారంభం దక్కింది.కోహ్లీ (30),డుప్లేసిస్ (38) దూకుడుగా ఆడటంతో ఆర్సిబి పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అనంతరం మొయిన్ అలీ వరుస ఓవర్లలో డుప్లేసిస్, కోహ్లీ లను అవుట్ చేశాడు. ఫస్టాఫ్ లో బ్యాటింగ్ కు వచ్చిన మ్యాక్స్ వెల్ (3)రనౌట్ గా వెనుతిరిగి నిరాశపర్చగా.. లామ్రోర్ బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడాడు.


















#3


















































































#19

