ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ చెత్త పెర్ఫార్మెన్స్ తో అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్ లో మాత్రం కోహ్లీ పరుగుల కోసం చాలా కష్టాలు పడుతున్నారు. ఐపీఎల్ తొలినాళ్ళలో 2008 కేవలం 165 పరుగులు మాత్రమే చేసినటువంటి కోహ్లీ..
2009 లో 246 పరుగులు చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన ప్రతి సీజన్ లో 300పైగా పరుగులు చేస్తూ వస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ కు ముందు 2022 సీజన్లో కోహ్లీ మాత్రం13 మ్యాచ్ లు ఆడితే కేవలం 236 పరుగులు చేశారు.

దీంతో ఈ సీజన్ లో చెత్త రికార్డులు మూటకట్టుకోవడం ఖాయం అనుకుంటున్న వేళ తన సత్తాను చాటాడు. గుజరాత్ టైటన్స్ తో గురువారం జరిగినటువంటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 73) చెలరేగి పోయాడు. ప్లే అప్స్ కీ వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మాత్రం విరాట్ మరోసారి కింగులా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ తో విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరున వేసుకున్నాడు.

15 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఎక్కువగా ప్రతి సీజన్ లో మూడు వందలకు పైగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ నిలిచాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సాధించాడు. విరాట్ ఇలాంటి రికార్డు సాధించడం పదమూడో సారి. ఈ విక్టరీ తో బెంగళూరు ప్లే ఆప్ అవకాశాలను సజీవంగా ఉంచారు.

అయితే ముంబై మరియు ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై గెలవడంతో ఆర్ సిబి ప్లే అప్స్ బర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.. అయితే ఈ సారి RCB కప్ కొట్టినా విరాట్ కోహ్లీ కి కష్టాలు తప్పవు అనుకుంట. ఐపీఎల్ చరిత్రలోనే 15 సీజన్లు ఒకే ప్రాంచైజీ తరఫున ఆడిన ఆటగాడు విరాట్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఎంట్రీ ఇచ్చినటువంటి విరాట్, 15 సీజన్ల నుండి అదే టీం తరఫున తన ఆటను కొనసాగిస్తున్నాడు.

ఇందులో తొమ్మిది సీజన్లు కెప్టెన్ గా చేసి, 2016లో ఫైనల్ కు చేరారు కానీ టైటిల్ గెలవలేదు. అయితే ఐపీఎల్ 2021 కూడా సీజన్ కు ముందు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఇదే నా ఆఖరి సీజన్ అంటూ ప్రకటన చేశారు. అన్నట్టుగానే ఈ సీజన్లో సాధారణ ప్లేయర్గా బరిలో ఉన్నాడు. డూప్లిసెస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సారి RCB ప్లే ఆఫ్స్ లో పెద్దగా అనుభవం లేనటువంటి సంజు శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ జట్టు, రాహుల్ కెప్టెన్సీలోని లక్నో జట్టు, పాండ్య కెప్టెన్సీలోని గుజరాత్ తో ఫైనల్ టైటిల్ కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్సీ గా చేసిన డూప్లిసెస్ కుర్రాళ్లను ఓడించి టైటిల్ సాధిస్తే మాత్రం ఆర్ సి బి పదిహేను సీజన్ల కళ తీరినట్టే అవుతుంది.

కానీ విరాట్ కోహ్లీ మాత్రం విమర్శల పాలు కావడం తప్పదు. ఆయన కెప్టెన్సీ తప్పుకోగానే ఆర్సిబి టైటిల్ గెలిచిందని తప్పకుండా విమర్శలు వస్తాయి. కోహ్లీ కెప్టెన్సీ వల్లనే ఇన్ని రోజుల నుంచి టైటిల్ గెలవలేదని ట్రోల్స్ రావడం పక్కా అంటున్నారు కొంతమంది. ఒకవేళ ఓడిపోయినా విరాట్ కోహ్లీ సరిగా ఆడనందుకే ఓడిపోయింది అని కూడా విమర్శలు వస్తాయి. దీంతో కోహ్లీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిందని చెప్పవచ్చు.











అయినా పాయల్ కీ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా “గాలి నాగేశ్వరరావు” అనే మూవీలో నటిస్తోందని సమాచారం. ఇదిలా ఉండగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాయల్ రాజ్ పుత్ తన అందాలను బయట పెడుతుంది.
ప్రస్తుతం ఆమె జీ మహోత్సవం కార్యక్రమంలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. తన ప్రియుడు సౌరబ్ దింగ్రతో కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అయితే ఎపిసోడ్ మాత్రం ఈ రోజు ప్రసారం కానుంది. తాజాగా దీని ఫ్రొమో బయటకు విడుదల చేశారు. 














దీనిలో భాగంగానే సాగరతీరంలో పూజ ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో చాలా స్పెషల్ గా ఆమె ధరించిన వైట్ డ్రెస్ పై అందరి కన్ను పడింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు లక్ష 15 వేల రూపాయలు. ఈ డ్రెస్సు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఇటువంటి డిజైనర్ టోనీ దీని గురించి వివరించారు.



















నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున మాత్రం స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున భార్య అమల కూడా మొదట్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొని నాగార్జున వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై పోయింది. అమల నాగార్జున కు రెండవ భార్య.
ఆయన అంతకు ముందే లక్ష్మీ దగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టారు.. తర్వాత నాగార్జున అమల ని పెళ్లి చేసుకుంటే అఖిల్ పుట్టాడు. అయితే ప్రస్తుతం నాగార్జున తో పాటుగా అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ అఖిల్,నాగచైతన్య స్టార్ హీరో పేరు సంపాదించుకోలేక పోతున్నారు. నాగ చైతన్య దానికి దగ్గరలో ఉన్నా ఇంకా సమయం పట్టేలా ఉంది.
ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమల చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య తన తల్లి లక్ష్మీ దగ్గరే పెరిగారని, అప్పుడప్పుడు తండ్రి వద్దకు వచ్చి సమయాన్ని గడిపే వాడని ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను తెలియజేసింది. నాగ చైతన్య సెలవుల్లో మాత్రమే హైదరాబాద్ కి వచ్చే వాడిని, తను నాగచైతన్యని పెంచలేదని. అతను మొత్తం చెన్నైలో పెరిగాడని చెప్పుకొచ్చింది.
వాళ్ళ అమ్మ చైతన్యను చాలా పద్ధతిగా పెంచిందని, రెండు మూడు నెలలకు ఒకసారి చైతన్య హైదరాబాద్ వచ్చి తన తండ్రితో గడిపేవాడిని ముచ్చటించింది. చైతన్య వచ్చినప్పుడు అఖిల్ తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగే వాడని, చైతన్య ఇక్కడికి వస్తే అఖిల్ నన్ను కూడా మర్చి పోయేవాడని ఇద్దరు కలిసి సరదాగా ఆడుకొనే వారని తెలియజేసింది. వీరిద్దరిలో అఖిల్ బాగా అల్లరి చేసే వాడని, చైతన్య మాత్రం సైలెంట్ గా ఉండేవారని తెలియజేసింది అమల.
కానీ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వంటకాలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్ర రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది శ్రీ రెడ్డి. ఆమె తాజాగా మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఎప్పుడూ బోల్డ్ గా, గ్లామర్ గా కనిపించే శ్రీరెడ్డి, ప్రస్తుతం చీరకట్టుతో షాక్ ఇచ్చింది.
చీరకట్టు అంటే మామూలు చీరకట్టు కాదండోయ్ పెళ్లి కూతురు గెటప్ వేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లి కూతుర్లు ఎంతో అందంగా ముస్తాబు అవుతారు. అందుకే నేను కూడా పెళ్లి కూతురులా ముస్తాబు అవ్వాలని అనుకున్నా అంటోంది శ్రీరెడ్డి.


