సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ల లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రిలీజ్ రోజు కొంత డివైడ్ టాక్ వచ్చిన పైసా వసూల్ అంటూ దూసుకుపోతుంది. లోన్లు, ఈఎంఐలు, బ్యాంకింగ్ రంగం బ్యాక్డ్రాప్ లో తీసిన ఈ సినిమా సామాన్యజనానికి కనెక్ట్ అయ్యింది. మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన జీవన విధానాన్ని ఈ సినిమాలో కళ్లకుకట్టినట్లు చూపించారు. మూడు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిందని తెలిపింది చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమా లో అన్ని కామెడీ సీన్స్ హైలైట్. కామెడీ లో మహేష్ బాబు టైమింగ్ సూపర్. మహేష్ తో పాటు వెన్నెల కిశోరె, ప్రభాస్ శ్రీను, సుబ్బరాజుల క్యారెక్టర్లు పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో చేసిన సీన్స్ అన్ని ఈ సినిమాకే హైలైట్. మహేష్ బాబు, సుబ్బరాజుల మధ్య వచ్చే కామెడీ సీన్లలో సుబ్బరాజు ఫోన్ రింగ్ టోన్ గా భీమ్లానాయక్ టోన్ వినిపిస్తుంది.

Sarkaru vaari paata
సుబ్బరాజు కు మహేష్ ఫోన్ చేసినప్పుడల్లా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రింగ్ టోన్లా వినిపిస్తుంది. ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ప్రస్తావన రావడం చాలా అరుదు. ఒకవేళ ఒకే ఫామిలీ హీరోలు అయితేనే అది సాధ్యం. కానీ సర్కారు వారి పాటలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ను అలా వాడారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారడమే కాకుండా.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Pawan and Mahesh
అయితే అసలు మహేష్ సర్కారు వారి పాట లో పవన్ భీమ్లా నాయక్ రింగ్ టోన్ ఎందుకు వాడినట్లో తెలియడం లేదు. ఈ రెండు సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించాడు. సర్కారు వారి పాట ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ తో నెక్స్ట్ “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా తీస్తున్నారు. దానికీ కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఆ మూవీకి పబ్లిసిటీ అయినట్లు ఉంటుందని చెప్పి సర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ను వాడి ఉంటారని తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు తెలియదు కానీ.. మహేష్ లాంటి అగ్రహీరో సినిమాలో ఇంకో అగ్ర హీరో రిఫరెన్స్ను వాడడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



ముఖ్యంగా గుమ్మానికి గుమ్మడికాయను కట్టేది నరదృష్టి, నరఘోష మన ఇంటి పై పడకుండా ఉండటం కోసం ఈ బూడిద గుమ్మడికాయ ఇంటి గుమ్మానికి కడతారు. ఇందులో ముఖ్యంగా బూడిదగుమ్మడి కాయలు మాత్రమే గుమ్మానికి కట్టాలి. మరోరకం గుమ్మడికాయను మాత్రం శుభ కార్యక్రమాల్లో పగలకొడతారు. అలాగే దాన్ని సాంబార్ లో కూడా ఉపయోగిస్తారు.
ఆ విధంగా మెయిన్ గుమ్మాలకు కట్టాలి. ఇలా ముందు కట్టడంవల్ల మన ఇంట్లోకి వచ్చే వారి చూపు ముందు గుమ్మడికాయ మీద పడుతుంది. దీనివల్ల వారి చెడు దృష్టి అనేది ఆ కాయ లాక్కుంటుంది. ఇందులో కొంత మంది కట్టిన వారం, పది రోజులకే గుమ్మడికాయ పాడవుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే నరదృష్టి ఎక్కువగా ఉంటే మాత్రమే గుమ్మడికాయ త్వరగా పాడవుతుంది. అలా గుమ్మడికాయ పాడైన వెంటనే దాన్ని తీసివేసి కొత్తది కట్టేయాలి.




ఐపీఎల్ సీజన్ లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనరుగా వచ్చిన కెన్ ప్రారంభంలోనే జట్టు ఓటమిని ఖాయం చేశారు. తాజాగా ఆయన బ్యాటింగ్ చూస్తే 12 మ్యాచ్ లు ఆడితే 208 పరుగులు మాత్రమే చేశారు. ఒకసారి అర్థసెంచరీ సాధించాడు. అయితే టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి విలియమ్ సన్ ను ఓపెనర్ గా పంపించడం ఏంటి అని అభిమానుల ఫైర్ అవుతున్నారు. హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ కు దిమాక్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.


వార్నర్ ను బయటకు వచ్చిన తర్వాత కెప్టెన్సీ ని కెన్ విలియంసన్ కు అప్పజెప్పింది.. కానీ కెన్ ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడింది లేదు. అయితే ఈ సీజన్ లో అతని బ్యాటింగ్ చాలా బ్యాడ్ గా ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 208 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓకే ఒక అర్థ సెంచరీ చేశాడు. ఈ విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం కోసమే మ్యాచు ఆడుతున్నట్టు కనబడుతోంది. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున రాహుల్ ఓపెనర్ గా మంచి ఇన్నింగ్స్ ఆడారు.
ఇలాంటి ప్లేయర్ ను అభిషేక్ శర్మకు జోడిగా పంపించకుండా.. టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి విలియంసన్ ను పంపడం వల్ల సగటు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానికి మింగుడుపడని అంశంగా చెప్పవచ్చు. వార్నర్ మరియు రషీద్ ఖాన్ లాంటి ఆణిముత్యాలను టీమ్ నుంచి గెంటేసి, విలియంసన్,సమద్ వంటి రంగు రాళ్లను టీంలో ఉంచుకుంది అంటూ ఆరెంజ్ ఆర్మీ పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.. దీనికి ప్రధాన కారణం సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారను కారణం అంటూ ట్రోల్ చేస్తున్నారు.






కానీ కానిస్టేబుల్స్ అతన్ని కాల్చేయమంటే కాల్చరు. మీలాంటి మంచి వాళ్ళు బతకాలి అంటారు. అయితే ఈ సీన్ చూస్తే శివాజీ సినిమాలో రజినీకాంత్ జైల్లో పడ్డప్పుడు ఆయన్ని కొట్టమంటే కానిస్టేబుల్ కొట్టడు.. లేదండి నేను కొట్టను ఆయన నా బ్రదర్ చదువుకి హెల్ప్ చేశాడు అంటూ చెబుతాడు.. అంటే ఈ డైలాగ్ సర్కారు వారి పాట లోని డైలాగ్ ఒకే విధంగా ఉండడంతో సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయి.
దీంతో మహేష్ అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది అని చెప్పవచ్చు. ఆయన అభిమానులు ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన నుండి వచ్చిన ఈ సినిమా ఈ విధంగా నిరాశ పరచడం అభిమానులను బాధిస్తోందని అంటున్నారు.. మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా చూడడానికి వెళ్తే ఏ మాత్రం ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ అంటున్నారు.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మంచి అవకాశం ఇస్తే దర్శకుడు పరశురామ్ ఉపయోగించుకో లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కథల విషయంలో ఆచితూచి అడుగు వేసే మహేష్ బాబు ఈ సర్కారు వారి పాట సినిమా ఓకే చేసి తప్పు చేశాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు సైతం అంచనాలకు మించి నష్టాలు మిగులుతాయనే సంగతి తెలిసిందే..
అయితే ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం డిస్ట్రిబ్యూటర్ లను కలవరపెడుతోంది. అయితే సినిమా థియేటర్లో రిలీజ్ అయి వారం రోజులకే ఓటీటీ లోకి అందుబాటులోకి రావడంతో చాలా మంది థియేటర్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని ఆయా హీరోల ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా యొక్క టీజర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ఇందులో ఇంతకుముందు రామ్ ను ఎప్పుడు చూడని విధంగా ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు.
ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ” మై డియర్ గ్యాంగ్ స్టర్స్ వీలైతే మారిపోండి “.. లేకపోతే పారిపోండి.. ఇదే మీకు నేను ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ ” అనే డైలాగ్ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ మూవీని తెలుగు మరియు తమిళ భాషలలో రూపొందించనున్నారు డైరెక్టర్.
ఈ సినిమాలో అక్షర గౌడ కూడా ఒక కీలక పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 14వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ మూవీ తర్వాత రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారని సమాచారం.