సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని పెద్ద టర్నింగ్ పాయింట్ గాని నిలబడిన చిత్రం పోకిరి అని మనందరికీ తెలుసు. టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా 40 కోట్ల రూపాయల షేర్స్ సాధించిన ఘనత పోకిరి సినిమాకే దక్కింది.
ఒక చరిత్ర గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాత అని ఎలా చెబుతాము అదేవిధంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాల్సి వస్తే పోకిరి సినిమాకి ముందు పోకిరి సినిమాకి తర్వాత అని చెప్పే అంతలా ఇండస్ట్రీ పైన తన మార్కును నిలుపుకుంది ఈ సినిమా.
Also Read: సలార్ సినిమాలో “ప్రభాస్” తో పాటు… మరొక ప్యాన్-ఇండియన్ స్టార్..?

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, మహేష్ బాబు నటన ,బ్రహ్మానందం పండించిన కామెడీ , మాస్ ప్రేక్షకులను మెప్పించే పాటలు, క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్టులు అన్నీ కలిపి అప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న అన్ని రికార్డులను పోకిరి బద్దలు కొట్టగలిగింది.
కానీ ఈ చిత్రం వెనక ఉన్న తమాషా ఏమిటంటే ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ ముందు మహేష్ బాబుకు కాకుండా ఇంకో హీరోకి వినిపించాడు.

మొదట ఈ సినిమాకు హీరోగా పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా ఆయన కొన్ని కారణాలవల్ల ఈ చిత్రానికి హీరోగా ఒప్పుకోలేదు.అంతేకాక తాజాగా కరోనా టైంలో అందరికీ సహాయం చేస్తూ తన ధాతృత్వాన్ని నిరూపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ బాలీవుడ్ లో రీమేక్ చేసిన పోకిరిలో హీరోగా నటించాల్సి నా ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

అరుంధతి సినిమాలో “నిన్ను వదల బొమ్మాలి “అంటూ పశుపతి క్యారెక్టర్ లో సోనూసూద్ పాత్ర విలన్ పాత్ర అతనికి అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఆయనే కనుక ఈ చిత్రంలో హీరోగా నటించిన ఈపాటికి స్టార్ హీరో అయి ఉండేవారు.
Also Read: “బింబిసార” OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?






1. శక్తి:
2. స్పైడర్:
3.అజ్ఞాతవాసి:
4. దడ:
5. డియర్ కామ్రేడ్
6.సాహో:
7. ది ఘోస్ట్:
8. రావణాసుర:
9. శాకుంతలం:
10. ఏజెంట్:
టిజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మహి.వి.రాఘవ్ సినీ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలకు పని చేశారు. విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాలకు సహ నిర్మాతగా చేశారు. పాఠశాల అనే మూవీ ద్వారా దర్శకత్వం ప్రారంభించాడు. ఆ తరువాత ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం యాత్ర-2 మూవీకి దర్శకత్వం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మహి వి. రాఘవ్ పెళ్ళిళ్ళు విఫలం అవడం వెనుక ఉన్న కారణం గురించి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను డార్క్ ఫేజ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో దాని పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో దర్శకుడు మహి వి. రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలలో సగానికి పైగా విడిపోతున్నారు. దానికి కారణం వుమెన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇలా అన్నిట్లో వారికి ఛాయిస్ లు ఎక్కువగా ఉండడం, స్త్రీలు పురుషుల కన్నా వేగంగా ఎవాల్వ్ అవుతారు. విముక్తి పొందిన స్త్రీ ఎల్లప్పుడూ సమాజానికి ప్రమాదకరం. విముక్తి పొందిన స్త్రీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇది నా అభిప్రాయం మాత్రమే” అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో పై పలువురు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అని చెప్తూ మహి వి. రాఘవ్ కూడా కామెంట్ చేసారు.



ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ మాట్లాడుతూ, హీరో అజిత్ తన వద్ద 25 సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నాడని, వాటిని ఇంత వరకు ఇవ్వలేదంటూ అజిత్ పై తీవ్రమైన విమర్శలు చేశాడు. తన పేరెంట్స్ ను మలేషియా పంపించడం కోసం అజిత్ తన దగ్గర డబ్బు తీసుకున్నాడు. అప్పుడు తన ప్రోడక్షన్ లో ఒక మూవీ చేసి రెమ్యూనరేషన్ లో ఈ డబ్బుని సర్దుబాటు చేస్తానని చెప్పాడు.
అయితే ఆ రోజు నుండి ఇంత వరకు తన బ్యానర్ లో అజిత్ ఒక్క సినిమా కూడా చేయలేదని మాణిక్యం తెలిపాడు. అజిత్ తనను పెద్ద మనిషి అని అనుకుంటాడు. కానీ అతను ఒక మోసగాడని అన్నారు. ఇన్నేళ్ల నుండి అజిత్ తో ఈ డబ్బు గురించి మాట్లాడుతూన్నా కూడా ఆయన సైడ్ నుండి ఎలాంటి స్పందన రావట్లేదని నిర్మాత మాణిక్యం వెల్లడించాడు.
ప్రస్తుతం అజిత్ ఒక్కో సినిమాకు 50 కోట్ల పైనే పారితోషికం తీసుకుంటున్నాడని, తనకు రావలసిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు అంటూ మాణిక్యం అజిత్ పై మండిపడుతున్నారు. ఈ విషయం గురించి మాణిక్యం గతంలో కూడా మీడియా ముందు మాట్లాడాడు. అయితే అప్పుడు, ఇప్పుడు అజిత్ వైపు నుండి కానీ, ఆయన సన్నిహితుల నుండి కానీ ఎటువంటి క్లారిటీ అయితే రావడం లేదు.






