తమ అభిమాన హీరోల అంటే ఫ్యాన్స్ కు ప్రాణం. వారి పై ఎంతో ప్రేమను చూపిస్తారు. హీరోల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కోసారి అభిమానుల ప్రేమ హద్దులు కూడా దాటుతుంది. తమ ఫేవరెట్ హీరో పై ఉన్న అభిమానంతో చేసే పనుల వల్ల ఇతరులకు జరిగే నష్టం గురించి ఆలోచించరు.
తమ ఫేవరెట్ హీరోలను ఏమైనా అంటే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. హీరోలనే కాకుండా వారికి సంబంధించిన వాటిని కూడా ఫ్యాన్స్ పర్సనల్ గా తీసుకుంటారు. తాజాగా ఆదిపురుష్ మూవీ గురించి మాట్లాడిన ఒక వ్యక్తితో ప్రభాస్ అభిమానులు ప్రవర్తించిన విధానం అందరిని కలవర పెట్టింది. ఈ వీడియో ప్రసత్తటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్, రావణుడుగా సైఫ్అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. హైదరాబాద్ లో ఐమాక్స్ మల్టీ ప్లెక్స్ థియేటర్ లో ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రదర్శించారు.
సినిమా చూసిన ప్రేక్షకులను మీడియా మూవీ ఎలా ఉందని రివ్యూ చేస్తుంది. ఆ క్రమంలోనే ఒక వ్యక్తిని ఆదిపురుష్ ఎలా ఉందని మీడియా అడుగగా, అతను బాలేదని చెప్పాడు. ప్రభాస్ అన్న నటన గురించి మాట్లాడట్లేదు. ఆచార్యలో చిరంజీవిని ఎలా చూపించారో, అలాగే ఆదిపురుష్ లో త్రీడీ ప్రభాస్ ను చూపించారని అన్నారు. ప్లే స్టేషన్ లో ఉండే రాక్షసులను ఈ మూవీలో చూపించారు. హనుమాన్, బీజీఎమ్, కొన్ని త్రీడీ షాట్స్ తప్పా సినిమాలో ఏం లేదని అన్నాడు. ప్రభాస్ రాముడిగా అస్సలు సెట్ కాలేదు. ప్రభాస్ ను దర్శకుడు సరిగా చూపించలేదని తెలిపాడు.
ఆ వ్యక్తి మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. నువ్వు అసలుఏం చూశావ్, కళ్లు కనిపిస్తాయా అని తిట్టారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తి కూడా ఫ్యాన్స్ తో వాగ్వాదానికి దిగడంతో అతన్ని ఫ్యాన్స్ చితక బాదారు. అక్కడున్న మీడియా వారిని ఆపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.
watch video :
Also read: “ఏదో డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంది ఏంటి..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్పై 15 మీమ్స్..!



1. సీతారామ కళ్యాణం:
2. సంపూర్ణ రామాయణం- 1958:
3. లవకుశ:
4. పాదుకా పట్టాభిషేకం:
5. వీరాంజనేయ:
6. సంపూర్ణ రామాయణం:
7. శ్రీ రామాంజనేయ యుద్ధం:
9.సీతా రామ వనవాసం:
10. శ్రీరామ పట్టాభిషేకం:
11. రామాయణం:
12. శ్రీరామరాజ్యం:
బాపుగారు దర్శకత్వం వహించిన మరో పౌరాణికం సినిమా ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రానికి రీమేక్ లాంటింది. ఈ చిత్రంలో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. సీతగా నయనతార నటించింది.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16 న రిలీజ్ కాబోతుంది.
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మరియు ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర వాతావరణం జాతరను తలపిస్తోంది. ఫ్యాన్స్ బాణాసంచా కాాలుస్తూ హంగామా చేస్తున్నారు. ఈ మూవీకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ అద్భుతంగా చేసారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమంతుడి కోసం రిజర్వ్ చేసిన సీటులో హనుమంతుడి ఫోటోను పెట్టి పూజ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించిన వార్తలే. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో ఈమూవీని రిలీజ్ చేస్తున్నారనే విషయం తెలిసిందే, అయితే నేపాల్ లో ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ మేయర్ బాలెన్ షా సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దానికి కారణం ఈ సినిమా ట్రైలర్ లో “సీత భారతదేశపు కుమార్తె” అనే డైలాగ్ ఉంది.
ఈ డైలాగ్ పై ఖాట్మండు మేయర్ బాలెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సీత జన్మస్థలం గురించిన మిస్టేక్ ను సరిచేయాలని ఆదిపురుష్ మేకర్స్ ను కోరారు. ఇదే విషయం పై నేపాల్ సెన్సార్ ప్యానెల్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అందువల్ల ఆ డైలాగ్ ని సినిమా నుండి డిలీట్ చేశారని తెలుస్తోంది.

































శివదుర్గ ప్రసాద్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఫ్యామిలీసర్కస్ సినిమా ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రోజా ప్రధాన పాత్రలలో నటించారు. శివదుర్గ ప్రసాద్ రాజేంద్రప్రసాద్ కొడుకుగా నటించాడు. పక్కింట్లో ఉండే జగపతిబాబును బాగా విసిగించే పాత్రలో నటించి ఆడియెన్స్ ని అలరించాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన గుర్తింపుతో అతనికి వరుసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అలా ఆ అబ్బాయి ఇంద్ర సినిమాలో నటించాడు.
మీది తెనాలి మాది తెనాలి సన్నివేశంలో ఏవీఎస్, బ్రహ్మనందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి హాస్యనటులతో కలిసి నటించాడు. ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివ దుర్గ ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బాల నటుడిగా 1997 లో ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో ఒక సినిమాలో నటించానని చెప్పారు.
ఇంద్ర, గంగోత్రి, ఔనన్నా కదన్నా లాంటి సినిమాలలో నటించానని, ఫ్యామిలీ సర్కస్ ఎక్కువ గుర్తింపును ఇచ్చిందని అన్నారు. దాదాపు 80 కి పైగా సినిమాలలో, 20 కి పైగా సీరియల్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ నటించినట్టు తెలిపాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ లో చేశానని అన్నారు. పాపులర్ సీరియల్ అయిన అమృతంలో నరేష్ కొడుకుగా నటించానని తెలిపాడు.